maxresdefault (2) Kerala

కేరళను తాలిబాన్ రాష్ట్రంగా మార్చడానికి అనుమతించను…

కేంద్ర మంత్రి కే.ఎస్. చిత్రకు మద్దతు…ప్రముఖ నేపథ్య గాయకురాలు K.S. చిత్ర అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంపై ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత గణనీయమైన సైబర్ దాడిని ఎదుర్కొంటోంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి వి. మురళీధరన్ మాట్లాడుతూ… భావప్రకటనా స్వేచ్ఛను తగ్గించే కేరళను ‘తాలిబాన్’ రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతించమని అన్నారు. గాయని చిత్ర ఆదివారం విడుదల చేసిన వీడియో సందేశంలో జనవరి 22న జరిగే కార్యక్రమంలో శ్రీరాముని శ్లోకాలను పఠించాలని మరియు సాయంత్రం […]

WhatsApp Image 2024-01-16 at 6.25.31 PM Konaseema

జనసంద్రంగా మారిన ప్రబల తీర్థ యాత్ర…

బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపుంలో అతి పురాతనమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగ్గన్న తోట తీర్థ యాత్ర జనాలతో జనసంద్రంగా మారింది. లక్షలాదిమంది జనం ఈ ప్రబల తీర్థాన్ని సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి బయలుదేరిన ప్రభలు జగన్ తోటలో కొలువుదీరి అనంతరం తిరిగి వెళ్లడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముక్కామల, గంగలకుర్రు, వ్యాఘ్యేశ్వరం, గంగలకుర్రు అగ్రహారం, నుంచి వచ్చి న జనాలు ప్రభలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024-01-16 at 5.37.08 PM Exclusive

నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ…

శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం లో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.ఏ. నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, […]

e09f460ce9da087ec5ffc63f4b13e9c1 Crime

తెలంగాణ యువకులు అమెరికాలో మృతి…

అమెరికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చేందిన ఇద్దుకు వ్యక్తులు ఆ దేశంలోని న్యూయార్క్ ప్రాంతంలో గుర్తుతెలియని రీతిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతు చెందిన వారు తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేశ్ (22), ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్ (21) గా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సమీప తట్టి తండ్రులు చెప్పారని అన్నారు. ఈ […]

WhatsApp Image 2024-01-16 at 4.49.24 PM Political

పర్యాటక కేంద్రంగా మారనున్న విజయవాడ… -ఎం.పీ. విజయసాయి రెడ్డి-

విజయవాడలో 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం 19 వ తేదీన ఆవిష్కరించబడుతుందని వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమతా మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యప్తంగా అన్ని జిల్లాల నుంచి దలిత సోదర, సోదరీమనులు మరియు బలుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి దాదాపు లక్ష నుంచి 1.25 […]

WhatsApp Image 2024-01-16 at 1.25.06 PM Kakinada

పంచామృతాలతో మకరహారతి…

ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగిగణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించిపడి హారతిని అందించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు శేష […]

tn Entertainment & Arts

వాయిదా పడిన చియాన్ విక్రమ్ తంగళన్ మూవీ… రిలీస్ డేట్ ఎప్పుడంటే…!!!

పా. రంజిత్ తాజా చిత్రం ‘తంగళన్’ విడుదల వాయిదా పడింది. హియాన్ విక్రమ్ యొక్క ‘తంగళన్’ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. అయితే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోను కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని తెలిపారు. పొంగల్ సందర్భంగా కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదల షెడ్యూల్‌ను కూడా మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. విక్రమ్ […]

OIP (12) Movies

ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సైంధవ్ 3 బాక్సాఫీస్ కలెక్షన్…???

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలపై భారీ ప్రభావాన్ని చూపింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రజల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం మొదటి మూడు రోజులలో అంచనాల ప్రకారం రూ. 10.1 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. 1వ రోజు రూ. 3.8 కోట్లు వసూళ్లతో, 2వ రోజు రూ. 2.85 కోట్లుతో, 3వ రోజు రూ. 3.35 కోట్లు, మొదటి వారాంతపు వసూళ్లు అధిక […]

GD5Il3oXEAAiYhf TECH

భారతదేశానికి రానున్న iQOO నియో 9 ప్రో… ఎప్పుడంటే…???

భారతదేశంలో iQOO సంస్థ తన iQOO నియో 9 ప్రో మొబైల్ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయ్యనున్నట్లు వెళ్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కం స్నేప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ తో పాటు ప్రీమియం లెదర్ ఫినిషింగ్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్‌లో రానున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, దిగువన ప్రైమరీ మైక్రోఫోన్‌తో […]

TNTUC Bus Yatra Arrived to Kakinada

టీ.ఎన్.టీ.యూ. ఆధ్వర్యంలో చేపట్టిన కార్మక చైతన్య బస్సు యాత్ర విజయవాడ టెక్కలి నుంచి మొదలు పెట్టిన ఈ యాత్ర నేటికి కాకినాడ చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ లో సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడున్న కార్మికులకి కాకి చొక్కలిచ్చి నిరసన తెలిపారు.