Bhupendrabhai_Patel_accompanies_Narendra_Modi_at_Rajkot_(cropped) National

స్టార్టప్ ర్యాంకింగ్ 2022లో గుజరాత్ దే….

గుజరాత్‌ రాష్ట్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలస్టేట్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌ 2022 మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం వరుసగా నాలుగోసారి కూడా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అన్నారు. న్యూఢిల్లీలో స్టార్టప్ అవార్డులు, రాష్ట్ర ర్యాంకింగ్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వాటి యొక్క ఫలితాలను ప్రకటించారు. ఇందులో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన […]

AA1n3lj2 Madhya Pradesh

అయోద్య రామలయం పై IPS రాజా బాబు సింగ్ కీలక వ్యాక్యలు…!!!

మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి రాజా బాబు సింగ్ తన పదవీ విరమణ తర్వాత అయోధ్యలో రామ యాత్రికులకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇక్కడి ప్రధాన కార్యాలయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF లో ఇన్‌స్పెక్టర్ జనరల్ శిక్షణకుడిగా పనిచేస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత అయోధ్యలో గణనీయమైన సమయం గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. అక్కడ సందర్శించే యాత్రికులకు సేవ చేస్తానని, ప్రార్థనలు మరియు ధ్యానం ప్రతిరోజూ […]

WhatsApp Image 2024-01-17 at 12.21.30 PM Uttar Pradesh

యూపీ లో భయట పడ్డ షాకింగ్ వీడియో…

యూపీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాలా మంది రైలు వెళ్తున్న సమయంలో గేటు వేయడంతో ఆ గేటును దూకు, గేటు కుందినుంచి వెళ్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదేవిందంగా ఇటీవల యూపీ రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో కాన్పూర్లో ఒక వృద్ధుడు రైలు ట్రేక్ దాటుతుండగా ఒక ట్రైన్ అనుకోకుండా వచ్చింది. దానితో ఆ ట్రైను అతన్ని వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కన్ను మూసాడు. వెంటనే అక్కడున్నవారు […]

AA1n1B8h Exclusive

రామమందిరం కార్యక్రమానికి ఎంఎస్ ధోనీ రాక…

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న మూడో క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) స్టేడియంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సహ-ప్రావిన్స్ కార్యదర్శి ధనంజయ్ సింగ్ మరియు BJP నాయకుడు కర్మవీర్ సింగ్ ఆహ్వానాన్ని అందజేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీ.జే.పీ. కర్మవీర్ జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ […]

పవన్‌ కళ్యాణ్‌ ప్రభలు

జగ్గన్నతోట ప్రభల తీర్తం ప్రభలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, మామిడికుదురు, సఖీనేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు 120 గ్రామాల నుంచి ప్రభల ప్రతిమలను ఊరేగిస్తారు.

OIP (13) Exclusive

పేకాట కోడిపందాల ఆటగాల్లను అదుపులో తీసుకున్నా పోలీసులు…

కాకినాడ జిల్లా పెడపూడి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడిపందాల శిబిరాలపై వివిధ గ్రామాల్లో మూడు రోజులుగా పోలీసులు దాడులు నిర్వహింస్తున్నారు. ఇందులో భాగంగా 41 మందిని అరెస్ట్ చేసి 16 కొళ్లలను, 16 కోడి కత్తులను, దాదాపు 15760 రూపాయిల నగదును వారినుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెదపూడి ఎస్.ఐ. శోభన్ కుమార్ మాట్లాడుతూ… నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

AA1n4wPZ National

రామ్ లల్లా దుస్తులు తయారిలో 12 లక్షల మంది హస్తకళాకారులు…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్యలోని రాముడి విగ్రహానికి 12 లక్షల మంది హస్తకళాకారులు నేసిన ప్రత్యేక దుస్తులను అందజేశారు. పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ దో ధాగే శ్రీ రామ్ కే లియే ప్రచార ఆర్గనైజర్ ప్రకారం శ్రీ రామ్ లల్లా విరాజ్‌మాన్ కోసం వస్త్రాలను రూపొందించడానికి జిల్లాలో 10 నుండి 15 లక్షల మంది చేనేత కళాకారులు వస్త్రాలు నేయడంలో పాల్గొన్నారు. […]

AA1n4wPZ Exclusive

రామ్ లల్లా దుస్తులు తయారిలో 12 లక్షల మంది హస్తకళాకారులు…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్యలోని రాముడి విగ్రహానికి 12 లక్షల మంది హస్తకళాకారులు నేసిన ప్రత్యేక దుస్తులను అందజేశారు. పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ దో ధాగే శ్రీ రామ్ కే లియే ప్రచార ఆర్గనైజర్ ప్రకారం శ్రీ రామ్ లల్లా విరాజ్‌మాన్ కోసం వస్త్రాలను రూపొందించడానికి జిల్లాలో 10 నుండి 15 లక్షల మంది చేనేత కళాకారులు వస్త్రాలు నేయడంలో పాల్గొన్నారు. […]

పవన్‌ కళ్యాణ్‌ ప్రభలు

జగ్గన్నతోట ప్రభల తీర్తం ప్రభలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి ఓ ప్రత్యేకత ఉంది. 120 గ్రామాల ప్రభలు:  కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, మామిడికుదురు, సఖీనేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు 120 గ్రామాల నుంచి ప్రభల ప్రతిమలను ఊరేగిస్తారు. అవన్నీ అంబాజీపేటలోని జగ్గన్నతోట ప్రాంతానికి చేరుకుంటాయి. కాలువులు, పంట పొలాల నుంచి ఈ ప్రతిమలను తీసుకువెళ్తారు. పురాణ ఇతిహాసాల […]

WhatsApp Image 2024-01-16 at 7.54.42 PM Kakinada

కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు…

కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాంగా మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు దుస్తులు, పండ్లు, మిటాయిలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసారు. మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, లుంగీ, తువాళ్ళు అందజేశారు. దివంగత […]