OIP Movies

బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న అయాలాన్ చిత్రం… కలెక్షన్ ఎంతంటే…???

తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా జనవరి 12 న విడుదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రెండు సినిమాలు బిగ్గీస్ ‘కెప్టెన్ మిల్లర్’ మరియు ‘మిషన్’ తో ఢీకొడుతుంది. కామెడీ, సెంటిమెంట్‌తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ ‘అయలాన్’ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ స్టార్ట్ అయిన ‘అయలాన్’ రోజు రోజుకి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. 5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9 […]

toe-tag-body Crime

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఢీ కొట్టిన వాహనం…

సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మునిసిపల్ అవుట్ సోర్సింగ్ మిర్యాల రాజు(35) గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆయన విధ నిర్వహణలో భాగంగా పెద్దాపురంలో మోర్ మార్కెట్ ఎదురుగా రోడ్లు శుభ్రపరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాపతు చేస్తునట్లు […]

OIP (16) Political

వైసీపీ కి షాకిచ్చిన బోప్ప భవనకుమార్…

విజయవాడలోని వై.సీ.పీ. అధ్యక్షుడు బోప్ప భవనకుమార్ వై.ఎస్.ఆర్.సీ.పీ. కి షాక్ ఇచ్చారు. ఇటీవల టీ.డీ.పీ. పార్టీ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 21 వ తేదీనా పార్ధ సారథితో పాటు ఆ పార్టీ లోకి చేరనున్నట్లు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో తానేంతో మానసిక వేదనలను ఎదుర్కున్నానని అన్నారు. ఏదో ఆశించి నేను ఈ పార్టీలో చేరలేదని […]

OIP (15) Political

టీ.డీ.పీ పార్టీలోకి 80 మంది చేరుక…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు. ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది […]

WhatsApp Image 2024-01-17 at 7.55.36 PM Political

వై.సీ.పీ. రాజీనామా పై వాసంశెట్టి సుభాష్ నిర్ణయం…

బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వై.సీ.పీ. కి వాసంశెట్టి సుభాష్ రాజీనామాచేస్తన్నట్లు మరియు పార్టీ మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. స్థానిక నాయకత్వం తనని తన కుటుంబాన్ని తమ కార్యకర్తలని ఎంతో ఇబ్బందికి గురి చేసిందని ఇంతకాలం ఎంతో ఓపికతో సహించామని తెలిపారు. కోనసీమ అల్లరిలో కూడా అన్ని కులాల వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురయ్యారనిఅన్నారు. అప్పటి ఎస్.పి. సుధీర్ కుమార్ రెడ్డి కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా […]

WhatsApp Image 2024-01-17 at 6.12.10 PM Viral

కూతురు కోసం 70ఏళ్ల తండ్రి ఏంచేసాదంటే…

తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలను అంఘరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా పుదుకొట్టై ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల చెల్లాదురై చెరుకు గడలను మూట కట్టి తలపై పెట్టుకొని దాదాపు 14 కిలో మీటర్లు సైకులు తొక్కుకుంటూ కూతురు కోసం ఇవ్వడానికి వెళ్లారు. అతను సైకులు మీద వెళ్తుండగా ఒకరు వీడీయో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక… -పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని రాజోలులో పొన్నాడ హనుమంతరావు ఆద్వర్యంలో అయన స్వగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమవేశానికి పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత కాంగ్రెస్ పార్టీ లో చేరాని వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా బలంతో మరింత భలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని […]

WhatsApp Image 2024-01-17 at 5.24.54 PM Political

జగన్ కు షాక్ ఇవ్వబోతన్న సునీత…

ఏ.పీ.లో వై.సీ.పీ. చీఫ్ రాష్ట్ర సీ.ఎం. జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు తెలిపారు. షర్మిల పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా ఏ.పీ. లో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా […]

bombayhigh-court Exclusive

14 మంది ఉద్ధవ్ సేన ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు…

థాకరే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా నార్వేకర్ నిర్ణయాన్ని తీసుకున్నారు. దానిని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీఫ్ విప్ భరత్‌షెట్ గోగావాలే పిటిషన్లు దాఖలు చేసాడు. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు మహా రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు గిరీష్ కుల కర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ప్రతివాదులందరూ తమ అఫిడవిట్‌లను దాఖలు […]

ram Exclusive

రామ మందిర సందర్శన… – ప్రధానమంత్రి-

నరేంద్ర మోడీ కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ త్రిసూర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు. అతను గురువాయూర్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయంలో ‘ముండు’ మరియు ‘వేష్టి’ (తెల్లటి శాలువా) ధరించి ప్రార్థన చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో రామాయణంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. దాని జటాయు ఘట్టం తర్వాత త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేయనున్నారని […]