WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో […]

WhatsApp Image 2024-01-19 at 9.44.28 AM Political

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టీఆర్‌

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద […]

OIP (5) Exclusive

బోయింగ్ బెంగళూరు క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని…

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో బోయింగ్‌కు చెందిన అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నగరంలో జరిగే రోడ్‌ షో లో మోడీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర బీ.జే.పీ. నేతలు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రోడ్‌ షో కి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదే రోజు తమిళనాడులో ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా కర్ణాటక […]

WhatsApp Image 2024-01-19 at 9.12.32 AM Political

అర్ధం చేసుకోండి… విదులకు హాజరుకండి…

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అనిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతపై అంగన్వాడీ కార్యకర్తలు నమ్మకం ఉంచుకుని విధుల్లోకి చేరాలని డాక్టర్ పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. రమ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాటి పరిస్థితులు భిన్నంగా మారాయనన్నారు.

WhatsApp Image 2024-01-19 at 8.39.35 AM Viral

ఆపద్భాంధవులు…

సేవ్‌ ద పీపల్‌ ఆర్గనేజేషన్‌ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు.

WhatsApp Image 2024-01-19 at 8.32.41 AM Political

ఉప్పలగుప్తంలో వై.సీ.పీ. ఆత్మీయ సమావేశం…

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని జగ్గరాజు పేటలో వై.సీ.పీ. నాయకుడు, గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు తన అనుచరులు, క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కుంచే రమణారావు మాట్లాడుతూ… పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం స్థానికేతరలకు టిక్కెట్లు ఇస్తే పల్లకి మోసం అని అన్నారు. ఇకపై అలా కుదరదని స్థానికులకే వై.సీ.పీ. టిక్కెట్టు కేటాయించాలి అన్నారు.

OIP (4) Political

జనసేనలోకి బారి చేరిక…

జనసేన పార్టీకి ప్రాజాధారన పెరిగి బారీగా జనాలు చేరుతున్నారు. ఇదే తోవలో డార్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంతో వెచేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు వార అబ్బులు ఆధ్వర్యంలో 50 మంది పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ఆ నియోజక వర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆ కార్యాక్రమానికి జనసేన నాయకులు వార అబ్బులు, వెలిచేరు […]

OIP (3) Political

రాజమండ్రి లో జనసేన పార్టీ నాయకుడికి స్వాగతం…

రాజానగరం లో జనసేన పార్టీ ఇంన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జనసేనా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని రాజమండ్రి వచ్చిన ఆయన్ని పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానిచ్చారు. తదనంతరం ఆయన వారిని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా […]

WhatsApp Image 2024-01-18 at 3.48.59 PM Kakinada

పెద్దాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి…

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కలిసి సామర్లకోట పట్టణంలోని మటన్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు రక్త దానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన […]

WhatsApp Image 2024-01-18 at 4.49.50 PM Exclusive

ఆపదలో ఆపన్న హస్తం….

సేవ్‌ ద పీపల్‌ ఆర్గనేజేషన్‌ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి సుమారు 15 ఏళ్ల క్రితం కూలి పనులకు వలస వచ్చి అనారోగ్యం భారినపడిన నిరుపేద పార్వతి రాయ్‌ కుటుంభానికి ప్రతినెల ఈ ఆర్గనేజేషన్‌ బియ్యం, కిరాణా, మందులు సమకూర్చుతున్నారు. 2024 జనవరి నెలకు ఆర్గనేజేషన్‌ మెంబర్‌ హేన నిత్యవసర వస్తువులను సమకూర్చారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సుంకర సుదీర్‌ సమక్షంలో వాటిని నిరుపేద కుటుంభానికి అందజేశారు. ఈ […]