R Political

చంద్రబాబు రా కదలి రా కడప జిల్లాలో…

వై.ఎస్‌.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు. వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య […]

OIP (8) Political

ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో చంద్రబాబు…

దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వెడుకలను తెలుగుదేశం అధినేత, మాజి ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కడప కు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేని జగన్ సి.ఎం. చేసారని యదేచా చేశారు. రాయలసీమ కు అన్ని అనుకూలమైన పరిస్థితి లు ఉన్నాయని రాయలసీమ కు నీళ్లు ఇస్తే రతనాల సీమ అవుతుంది అని దివంగత మహానేత ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని కులాలు వారు […]

WhatsApp Image 2024-01-19 at 10.37.55 PM Political

Statue of Social Justice….

విజయవాడ లో డాక్టర్ బి.ఆర్. అంబెత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని రాష్ట్ర సీ.ఎం. ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఆమెరికా గుర్తువచ్చినట్లు ఇక పై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది అని అన్నారు.

MV5BYTU1MTNkZjUtMGI1Zi00OGUxLWE0Y2YtYjcyYWNlZDU4M2MwXkEyXkFqcGdeQXVyMTQ3Mzk2MDg4._V1_FMjpg_UX1000_ Movies

అబ్రహం ఓజ్లర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే…

మలయాళ నటుడు జయరామ్ మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన తన తాజా థ్రిల్లర్ అబ్రహం ఓజ్లర్ తో బాక్సాఫీస్ డ్రై స్పెల్‌ను బద్దలు కొట్టిన ఈ చిత్రం మొదటి వారంలోనే 13.24 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చాలా సంవత్సరాల తర్వాత జయరామ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు.ఈ సినిమా మొదటి రోజు రూ. 2.8 కోట్లతో బలమైన ప్రారంభాన్ని సాధించింది. ఆ తర్వాత 2వ రోజున రూ. 2.15 […]

OIP (7) Political

అరకులో జరగనున్న రాకదలిరా సభ కార్కక్రమం…

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకు లో తెలుగు దేశం అధినేత, ఏ.పీ. మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రంపచోడవరం తెలుగు దేశం మహిళ ఉప అధ్యక్షులు కారం పోచమ్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ సభను తెలుగు ప్రజలందరూ జయప్రదం చేయాలన్నారు.

OIP (6) Crime

చెరువులో దూకిన యువకుడు… చివరికి…???

తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ మండలంలో ఒక చెరువులో యువకుడు పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి వడిసలేరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కట్ట రాంబాబు గా గుర్తించారని ఎస్సై నాగరాజు అన్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-19 at 3.50.36 PM Exclusive

కేన్సర్‌ బాదితులకు ఊరట…

ఉన్నతమైన సురక్షితమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది . నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టి.ఎం.సి., ఎన్.సి.జి నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందనీ హామీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు. జి.జీ.హెచ్. క్యాన్సర్ వార్డులో రేడియాలజీ ఆంకాలజి విభాగాధిపతి డాక్టర్ […]

WhatsApp Image 2024-01-19 at 3.47.13 PM Exclusive

కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలి…

వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరశన తెలియజేస్తున్న సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. 5 ఏళ్ల నుండి జైల్లో మగ్గిపోతున్న కోడి కత్తి శ్రీను కి మద్దతుగా సామర్లకోట మఠం సెంటర్లో నిరసన. కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలంటూ నినాదాలు.

WhatsApp Image 2024-01-19 at 3.40.51 PM Political

రాష్ట్ర నిధులను కూడా అభివృద్ధికి ఉపయోగించాలి…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను తాయారు చేసారు. అందుకు సంబందించి 024-25 సం. మునకు జి.పి.డి.పి., బి.పి.డి.పి. తయారి పై మండల పరిషత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమవేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సందర్బంగా ఆత్రేయపురం ఎంపీడీవో నాతి బుజ్జి మట్లాడతూ… గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక నిధులతో పాటు కేద్ర నిధులు, రాష్ట్ర గ్రాంట్లు కూడా ఉపయోగించుకోవాలని ఆమో […]

WhatsApp Image 2024-01-19 at 12.48.18 PM Konaseema

ఆత్రేయపురం మండలంలో ఆడుదం ఆంద్రా పోటీల కార్యాక్రమం…

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర యువతిలో చైతన్యాన్ని బయటకు తీసేందుకు, పోటీ తత్వాన్ని పెంచేందుకు ఆడుదం ఆంద్ర పోటీలను ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాంగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఆడదాం ఆంధ్ర పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక ఎం.పీ.పీ. కుండ అన్నపూర్ణ, పేరవరం గ్రామ సర్పంచ్ గంటి విజయభారతి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అన్నపూర్ణ మాట్లాడుతూ… […]