WhatsApp Image 2024-01-21 at 5.56.02 PM Political

జనసేన లోకి మాజీ మంత్రి కొణతాల…

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరపున అనకాపల్లి నుంచి ఎం.పీ. గా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అనకాపల్లి లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆహ్వానించారు. ఆయన్ని జనసేన అభిమానులు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన ఆయన […]

OIP (10) Political

ఐ డోంట్‌ కేర్‌… కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి…

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి భారత కూటమి భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్‌ను గతంలో ఓడించారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీ.ఎం.సీ. అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ పట్టించుకోను.. మా నేతలు ఇప్పటికే మాట్లాడారు.. పోటీ చేసి గెలిచి ఇక్కడికి చేరుకున్నాను.. పోటీ చేసి గెలవడం మాకు తెలుసని అధీర్ రంజన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… బెంగాల్ […]

KTR Telangana

ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దు… -కేటీఆర్‌-

తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించవద్దని, వాటిని పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి పంపవద్దని భారత రాష్ట్ర సమితి బీ.ఆ.ర్‌.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, దక్షిణాది రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కరెంట్ బిల్లులు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ […]

xqD8xRI Viral

వీరవల్లి పాలెం గ్రామంలో హోటల్ దగ్ధం…!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గ్రామంలో కాపీ హోటల్ లో తెల్లవారు జామున విద్యుత్ లో లోపం వల్ల మంటలు చెలరేగాయి. హోటల్ యజమాని వచ్చి చూసేసరికి మంటలు చెలరేగుతూ కనిపించింది.వెంటనే యజమాని అమలాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. దానితో వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు […]

Anganwadi-Workers-on-Strike-for-Over-Three-Weeks-in-Odisha-2017-dgd Exclusive

అంగన్ వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు…

రాష్ట్ర వ్యప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమస్యల పరిష్కారంపై చేస్తున్న నిరాధార సమ్మె 41వ రోజుకు చేరుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబందించి ఎటువంటీ సానుకూల నిర్ణయాలు తీసుకోకుండా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు సంబందించి అంగన్వాడీలు వెంటనే విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. షోకాజ్ నోటీసులు ఇచ్చామని గడువు పూర్తయినందున తదుపరి చర్యలకు అంగన్వాడీ వర్కర్లు సిద్దంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్త […]

WhatsApp Image 2024-01-21 at 11.40.02 AM Kakinada

న్యాయవాదులు పరిశుభ్రం పాటించారు…

భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ ఆధ్వర్యంలో కోర్టుల సముదాయం పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. న్యాయమూర్తి హరినారాయణ మాట్లాడుతూ ఇంటితో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సూచించారు. మన ఆరోగ్యం పరిసరాల శుభ్రతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కోర్టు లో పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు న్యాయమూర్తులు , న్యాయవాదులు , కోర్టు […]

WhatsApp Image 2024-01-21 at 11.34.56 AM Exclusive

భారత రాజ్యాంగమే అందరి అజెండా…

భారత రాజ్యాంగమే దళితుల యజెండా అనే ప్రోగ్రామ్ కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాలు కాకినాడలోని గాంధీ భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడినది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండాని సభ వచ్చేనెల 25వ తేదీ ఫిబ్రవరిలో జరగబోతున్నది ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ,దళిత సంఘంసీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు వీరి చేతుల మీదుగా […]

OIP (9) Exclusive

రైతులకు వీటిపై అవగాహన సదస్సు…???

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో కొబ్బరిని ఆశించే నల్ల ముట్టు పురుగు నివారణ పై అవగాహన సదస్సును అంబాజీపేట కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన కలిసి నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ చిక్కం జంగమయ్య పెదబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ… కొబ్బరి సాగులో నల్లముట్టు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను రైతులకు […]

1121136-ys-sharmila Political

APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరణ…

నేడు విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటునట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా నివాళు తరువాత తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానని ఆమె అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ రాజశేకర్ రెడ్డి […]

WhatsApp Image 2024-01-20 at 7.45.37 PM Political

వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళు…

ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు వైఎస్ షర్మిలా రెడ్డి అర్పించారు. ఏ.పీ.సీ.సీ. చీఫ్ తో పాటు ఘాట్ వద్ద కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సభకు వచ్చిన YSR అభిమానులతో వై.ఎస్.ఆర్. ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయు. ఈ సందర్బంగా ఘాట్ వద్ద ఏ.పీ.సీ.సీ.చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అహ్మదుల్ల చేరారు.