bjp-flag Political

కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు…???

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలో రాజోలు నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వేమా విచ్చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందుకుగాను శక్తి కేంద్రాటు, బూతు కమిటీలను సంపూర్ణంగా నిర్మాణం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యాక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్ నగేష్, రాష్ట్ర కార్యవర్గ […]

WhatsApp Image 2024-01-22 at 9.10.20 AM Exclusive

ఆళ్లు ఏటి”మొగోళ్లు” రా బుజ్జి…!!!

కష్ట నష్టాలు ఎదురైనా లక్ష్యం మాత్రం గురి తప్పకుండా విశ్వయత్నం చేయగలిగిన నాడే విద్యార్థులు విజయాన్ని సాధించగలరని ఎస్సై గా సెలక్ట్ అయి శిక్షణ పొందుతున్న కాలాడి రాజు తన విజయ గాథను వివరించారు. స్దానిక ఏటిమొగ రోడ్ బోట్ యూనియన్ సమీపంలో ఉన్న పార్క్ ప్రాంతంలో ఎటిమొగ యూత్ డవలపర్స్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడిట్ పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులకు సిలబస్ మెటీరియల్స్ , ఎగ్జామ్స్ కిట్ , బుక్స్ పంపిణీ కార్య్రమంలో కాలాడి […]

WhatsApp Image 2024-01-22 at 9.07.13 AM Political

కాపులను అనగదొక్కేందుకే …

రాష్ట్రంలో చేపడుతున్న కుల గణన సక్రమంగా నిర్వహించకపోతే కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపం లో యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కుల గణన ముమ్మాటికీ మోసపూరిత రీతిలో […]

WhatsApp Image 2024-01-22 at 9.02.58 AM Crime

అవినీతి బాగోతాలు … లంచాల పంచాయితీలు…

అవినీతిని సమూలంగా నిర్మూలించామని ఘంటాపదంగా చెబుతున్న నేతల మాటలకు కాకినాడ రూరల్‌ వలసపాకల పంచాయితీ సెక్రటరీ ఎండి మున్నీషాబీబీ నిర్వాకం మింగుడుపడనిదిగా మారింది. రెండు వేల 50 రూపాయల ఇంటి పన్ను వేసే నిమిత్తం 10,500 రూపాయలను డిమాండ్‌ చేసిన వైనం ఆమె అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. సుమారు అన్ని పంచాయితీల్లోనూ ఇదే విధంగా జరుగుతుందని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పడం ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతోంది. వివరాల్లోకెళ్తే… వలసపాకల పంచాయితీ పరిలోని […]

WhatsApp Image 2024-01-21 at 9.42.02 PM Viral

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం…

విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. అయితే వేడుకలు జరుతున్న సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ ఈవెంట్ లో ఉన్న ఒక క్రేయిన్ అకస్మాత్తుగా క్రిందికి కూలిపోయింది. ఆ ప్రమాదంలో కంపెనీ సీ.ఈ.వో. సంజయ్ షా మరియు చైర్మన్ విశ్వనాథ రాజు క్రింద పిడిపోయారు. దానితో సంజయ్ షా అక్కడికక్కడే మృతి చెందారు. విశ్వనాథ రాజు కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన […]

WhatsApp Image 2024-01-21 at 9.26.30 PM Political

చంద్రబాబు తో జ్యోతుల నేహ్రు…

మధురపూడి విమానాశ్రయంలో జ్యోతుల నేహ్రూ చంద్రబాబును మర్యాధపూర్వకంగా కలిసారు. రా కదిలి రా బహిరంగ సభను ఉమ్మడి తూర్పు గోదావరి జల్లాలో మండపేటలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభ ముగిసిన అనంతరం విమానాశ్రయంలో జ్యోతుల నెహ్రూ కలిసి మాట్లాడారు. తెలుగు దేశం పార్టీలోకి అనేక మందిని స్వాగతించడం పై ఆయన్ని అభినందించారు. అదేవిదంగా వచ్చే ఎన్నకల్లో మరింత కృషి చేయాలని సూచించారు.

istockphoto-980130832-612x612 Crime

స్కార్పియో కారు ఢీ… వారు స్పాట్ డెడ్…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాకు చెందిన సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధి జప్తాపూర్ మార్కెట్లో ఒక తల్లి ఒక కొడుకు ను ఒక స్కార్పియో కారు వేగంగా ఢీ కొట్టింది. వారు రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు. పరారీలో […]

OIP (11) Viral

కుల గణన వల్ల కాపులకు తీవ్ర అన్యాయం…. కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు

గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వై.సి.పి. ప్రభుత్వం కుల గణన చేస్తుంది ఇది ముమ్మాటికీ మోసపూరిత రీతిలో ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక విధానంలో సంబంధిత అధికారులతో […]

WhatsApp Image 2024-01-21 at 6.09.51 PM Trending News

కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

జనపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను గత 4 సంవత్సరాల నుండి జైల్లో రిమైండ్ ఖైదీ గా ఉన్నాడు. శ్రీవాస్ తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు గత 4 రోజుల నుండి శ్రీనుని విడుదల చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి కోర్టు కు వచ్చి సాక్ష్యం చెప్పాలని విజయవాడ లో ఆమరణ నిరహర దీక్ష చెప్పట్టారు. శనివారం రాత్రి పోలీసులు దీక్ష ను భగ్నం చేసి విజయవాడ ప్రభుత్వం సామాన్య ఆసుపత్రి కి తరలించారు. సమాచారం అందుకున్న […]

WhatsApp Image 2024-01-21 at 5.20.47 PM Exclusive

కామ్రేడ్ లెనిన్ కు ఘనంగా నివాళి… సామర్లకోట కమ్యూనిస్టు పార్టీ

కాకినాడ జిల్లా సామర్లకోటలో కామ్రేడ్ వి.ఐ. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా కార్మిక వర్గం పోరాట కర్తవ్యాలు అనే అంశంపై స్థానిక ఏ.ఐ.టి.యు.సి. కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ. సామర్లకోట శాఖ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. దీనికి పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పాల్గొని సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ మహానాయకుడు వి.ఐ. లెనిన్ చిత్రపటానికి […]