WhatsApp Image 2024-01-23 at 12.53.50 PM Political

లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో ఉన్న టీ.డీ.పీ. జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకురామవరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా వెచ్చేశారు. ఇందులో భాగంగా వేడుకకు ఏర్పాటు చేసిన కేకును కోసి అక్కడున్న టీ.డీ.పీ. కార్యకర్తలకు, నాయకులకు పంచిబెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలకు […]

OIP Kakinada

జిల్లా అధికారులు వీటిపై తక్షణమే స్పందించాలి…

తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర ప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. దివిస్, అరబిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా ఉప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారి కుటుంబాలకు నష్టం వాటిల్లి వేట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పాడ […]

WhatsApp Image 2024-01-23 at 12.12.03 PM Exclusive

రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించాలి…

రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబర్చుతుందని రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ… రజక […]

WhatsApp Image 2024-01-23 at 8.51.06 AM Kakinada

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట విజయవంతం… -కాకినాడ మాజీ కార్పొరేటర్-

రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ ఎత్తున రాముని వేషధారణలో ప్రదర్శనలు ఊరేగింపు సాగింది. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భరత జాతి గర్వించే విధంగా భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ […]

WhatsApp Image 2024-01-23 at 8.32.26 AM Kakinada

యధావిధిగా స్పందన కార్యక్రమం…

కాకినాడ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించారు. ఈ స్పందన కు అధిక సంఖ్యలో అర్జీదారులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్న వించుకున్నారు. అయితే సుమారు రెండు వారాల అనంతరం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు హాజరు కాకపోవడంతో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ డి.ఎం. పుష్పమణి మరో ఇద్దరు అధికారుల సారథ్యంలో అర్జీదారులను సేకరించారు. ఆ విజ్ఞాపన పత్రాలను ఆయా శాఖ అధికారుల దృష్టికి […]

WhatsApp Image 2024-01-23 at 8.24.12 AM Trending News

రాష్ట్ర ప్రభుత్వం వైకరిని ఖండించాలి… – సి.ఐ.టి.యు.-

అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని యూనియన్ నాయకులు, సి.ఐ.టి.యు. నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నా 42 వ రోజు కూడా సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కోశాధికారి ఎం. రమణమ్మ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయవాడలో అరెస్టులు జరుగుతున్నా, జిల్లాలో కూడా ఆందోళన సాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు.  కార్యక్రమానికి సి.పి.ఎం. జిల్లా […]

WhatsApp Image 2024-01-23 at 8.15.27 AM Trending News

తొలగింపు ఉత్తర్వులు… సమ్మె విరమన…

కాకినాడ జిల్లాలో 1759 మంది వర్కర్లు, 58 మినీ వర్కర్లు, 1774 మంది హెల్పర్లను టెర్మినేట్‌ చేసినట్టు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రవీణ తెలిపారు. అందుకు సంబంధించి ఆర్డర్స్‌ను సిద్దం చేస్తున్నామన్నారు. జిల్లాలో 1986 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా ఆదివారం నాటికి 150 మంది వర్కర్లు, 120 మంది హెల్పర్లు విదులలో చేరినట్టు పీడీ వెల్లడించారు.

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు. శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక […]

WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM Exclusive

ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…

కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ […]