WhatsApp Image 2024-01-23 at 8.01.21 PM Kakinada

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర…

రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నారని ప్రకటించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేయడినికి తీర్మానించామని హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షణ సభ చీఫ్ కోఆర్డినేటర్ దొమ్మేటి సుధాకర్ ఆన్నారు. మంగళవారం సివైఎఫ్ ప్రధాన కార్యాలయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్.వి మూర్తి రాజు […]

jn Political

తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…

తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారని తెలిపారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో జరిగే ఇడియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెళ్లడించారు.

WhatsApp Image 2024-01-23 at 8.07.50 PM Viral

అమాంతం కుప్ప కూలిన భవనం…

దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతముయిన పుదుచ్చేరిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల అపార్ట్ మెంట్ కూలిపోయింది. స్థానిక అట్టుపట్టి ప్రాంతంలో కాలువ పనులు చేయడానికి దానికి సంబందిత అధికారులు గోతులు త్రవ్వడం ప్రారంభించారు. అయితే దాని వలన అక్కడున్న నేల గుల్లబారిపోయి ఆ బిల్డింగ్ అమాంతం ఒరిగి కిందకు పడిపోయింది. ఆ ప్రమాదంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యి అక్కడనుంచి దూరంగా పరిగెత్తారు. అదృష్టవ శాతం అంతకముందే అందులో నివాసముంటున్న వారు బయట్లికి రావడం […]

WhatsApp Image 2024-01-23 at 7.29.28 PM Kakinada

కాకినాడలో లోకేష్ జన్మదిన వేడుకలు…

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచందర్రావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటు ముందుకు వెళ్తున్నారని, నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ గారి […]

df833951f58b345af409b32453971ce1--india National

టోక్యో లో రెంకోజీ టెంపుల్ సందర్శించిన పవన్…

స్వాతంత్య్ర సంగ్రామాన భారత యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన చిరస్మరణీయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం ఆయనలోని దేశభక్తిని, స్వాతంత్య్ర కాంక్షను, రణతంత్రాన్ని వెల్లడించింది. భారత జాతీయవాద నాయకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ టోక్యో నగరంలో ఉన్న రెంకోజీ టెంపుల్ సందర్శించారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనఃపూర్వకంగా అంజలి ఘటించారు. ఈ […]

WhatsApp Image 2024-01-23 at 3.07.56 PM Crime

కాకినాడలో ఏ.సీ.బీ. దాడి…

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏ.సీ.బీ. అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయి నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈ.ఈ. కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలను అడిగారు. దానికి వారు 16 వేల రూపాయలు డిమాండ్ చేయడం చేశారు. దానితో ఆయన సంబందిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. […]

R (1) National

ప్రాణప్రతిష్ట తదనంతరం మోదీ కీలక నిర్ణయం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో రామ మందర్ బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మహద్బుతంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాణప్రతిష్ట ముగిసిన తదనంతరం మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల దృష్య వారికి విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు, అంతేకాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మార్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి […]

WhatsApp Image 2024-01-23 at 4.41.00 PM Kakinada

ఇక వారికి విముక్తి….??? -డాక్టర్ ఎస్.లావణ్య కుమారి-

 శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్నారు. వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డా. విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్ల బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో […]

WhatsApp Image 2024-01-23 at 4.24.59 PM Political

78.94 లక్షల మందికి వై.ఎస్. ఆసరా…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ విచ్చేసారు. తొలత అధికారు, ప్రజా ప్రతినిధులు ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… పొదుపు సంఘాల అక్క, చెల్లమ్మలకు అండగా ఆర్ధిక సయం చేసేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 2010 లో ప్రారంభించిన ఈ పథకం […]