R (1) Political

జగన్మోహన్ రెడ్డికి BC,SC,ST మైనార్టీ వర్గాల మద్దత్తు…

ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నదని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని […]

WhatsApp Image 2024-01-24 at 4.44.23 PM Exclusive

పెద్దాపూరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యాక్రమం…

రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టాత్మకంగా నిర్వహించిర జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పెద్దాపూరం మండలంలో గోలి వారి సచివాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కమిషన్ సురేందర్, కౌన్సిలర్స్ విరదాసరి నాగేంద్ర విచ్చేశి సురక్ష కార్యక్రమిన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి […]

BB1hb50Q International

కూలిపోయిన రష్యా సైనిక విమానం…

రష్యాకు చెందిన ఇల్యుషిన్ ఇల్-76 సైనిక రవాణా విమానం రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రాష్ట్ర వార్తా సంస్థ ఆర్.ఐ.ఏ. తెలిపింది. ఈ సందర్బంగా స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడుతూ… బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలోని కొరోచన్స్కీ జిల్లాలో సంఘటన సంభవించిందని , తాను ఆ స్థలాన్న పరిశీలించబోతున్నానని చెప్పారు. పరిశోధకులు మరియు అత్యవసర సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇల్-76 అనేది సైనిక రవాణా […]

Web capture_24-1-2024_13449_www.instagram.com Movies

సూపర్‌నేచురల్ థ్రిల్లర్ షైతాన్ ఫస్ట్ లుక్ విడుదల…

వికాస్ బహ్ల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా, ఆర్ మాధవన్ విలన్ గా మరియు జ్యోతిక హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ త్రిల్లర్ మూవీ షైతాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ నాడు విడుదల చేశారు. దానికి సంబందించిన టీజర్ జనవరి 25న విడుదల కానుందని తెలిపారు. జియో స్టూడియోస్, అజయ్ దేవగన్ ఎఫ్ ఫిలిమ్స్ మరియు పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ […]

WhatsApp Image 2024-01-24 at 12.42.48 PM Viral

బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ…!!!

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న రెండవ విడత జూడో యాత్ర పై భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాకినాడ కల్పనా టాకీస్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజు, తదితరులు […]

WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు. బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ […]

R Exclusive

కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.

1083896-vijay-sai-reddy Political

సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయండి…

గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలోని మంగళగిరిలో ఈ నెల 31వ తేదీన మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే […]

OIP Political

మంగళగిరిలో లోకేష్ ఓటమి తధ్యం… -విజయసాయిరెడ్డి-

గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన […]

WhatsApp Image 2024-01-24 at 10.52.21 AM Exclusive

కీళ్ల నొప్పులు ఇకపై మటుమాయం…

నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకులు,కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీ హెచ్ సూపరింటెండెంట్ […]