WhatsApp Image 2024-01-25 at 12.20.01 PM Political

రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి సూచించారు. తదనంతరం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన […]

R (2) International

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం…

ఆస్ట్రేలియా దేశంలో ఘోర సంఘటన జరిగింది. భారత దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆ దేశంలోని విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ లోకి వెల్లి మునిగి చనిపోయారు. మృతులను స్థానిక పోలీసుకు ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలుగా గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబందించి కాన్బెర్రాలో ఉన్న భారత హైకమిషన్ స్పందించింది మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నామని తెలిపింది.

WhatsApp Image 2024-01-25 at 11.14.06 AM Exclusive

స్మార్ట్‌సిటీలో దాహం.. దాహం…

కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందనీ నగరంలో నాలుగు రోజులు గా చుక్క తాగునీరు లేక అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రలో తూలుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ , తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు .

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

WhatsApp Image 2024-01-25 at 7.29.27 AM Political

కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో నూతన ఉత్తేజం…

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కే.బి.ఆర్ నాయుడు పర్యవేక్షణలో పి.సి.సి. చీఫ్ వై.ఎస్‌. షర్మిళ కాకినాడ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు కొన సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి తొలిసారిగా కాకినాడ వస్తున్న వై.ఎస్‌. షర్మిళకి కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఆమె అధ్యక్షురాలిగా […]

WhatsApp Image 2024-01-25 at 7.20.12 AM Kakinada

తాగునీరు కోసం కాకినాడ ప్రజలు వెతుకులాట…

కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ, తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి తో ఇబ్బందులు పడుతున్న దుమ్ములు పేట, సంజయ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా కు వినతి పత్రం అందజేడంతో […]

WhatsApp Image 2024-01-25 at 6.57.01 AM Viral

అమలాపురంలో స్థల వివాదం పై తీర్పు… -సీనియర్ సివిల్ జడ్జి కోర్టు-

అమలాపురంలోని 2016 సంవత్సరంలో ఒక స్థలానికి సంబంధించి వివాదంలో ప్రధాన ముద్దాయి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంనకు చెందిన తోట పుండరీకాక్షయ్యలు (బాబీ)తో పాటు 50 మందిపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించి వాదోపవాదాలు విన్న అనంతరం అమలాపురం ఒకటవ అసిస్టెంట్ సెషన్స్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది.  ఈ కేసును న్యాయవాది అబ్బిరెడ్డి సురేష్ వాదనలు విన్న కోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలను […]

WhatsApp Image 2024-01-24 at 5.32.52 PM Viral

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దాం… -రంబాల సతీష్-

ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు […]

WhatsApp Image 2024-01-24 at 9.17.36 PM Political

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు, కొరియోగ్రాఫర్ చేరుక…

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎ న్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని […]

WhatsApp Image 2024-01-24 at 5.37.48 PM Viral

రాజమండ్రిలో ఆడుదం ఆంద్ర కార్యక్రమం…

ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర యువతిలో పోటీ తత్వాన్ని, ఐక్యతను, ఆత్మవిష్వాసాన్ని, క్రీడా ప్రతిభను వెలికి తియ్యడానికి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంద్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని గ్రామీన, మండల, జిల్లా స్థాయిలో ప్రారంభించారు. ఇందులో భాంగంగా తూర్పుగొదావరి జల్లాలో రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఈ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ వై.సీ.పీ. నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. […]