OIP (1) National

మోడీ నేతృత్వంలో సంక్షేమం అధికం…

కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఎటిమోగ గ్రామం 16 వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీ.జే.పీ. పార్టీ మేధావుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత దేశాన్ని నిలపాలనే సంకల్పంతోనే ప్రధాన మంత్రి పేదలకు సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు […]

WhatsApp Image 2024-01-26 at 8.52.42 AM Kakinada

కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రారంభోత్సవంలో ప్రముఖ నటి…

ఆధునికతకు అర్థం పట్టే రీతిలో కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రముఖ నటి మేఘన లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రంగీత ఫ్యాషన్ బ్రాండ్స్ తో అందాల ముద్దుగుమ్మలు ప్రదర్శించిన క్యాట్ వాక్ అందరినీ అలరించింది. ఈ స్టోర్ రాష్ట్రంలో తమ రెండవ కేంద్రమని స్టెల్లారో బ్రాండ్ సీ.ఈ.వో. హిమాన్షు చక్రభర్తి తెలిపారు.స్టెల్లారో బ్రాండ్స్ క్రింద డైరెక్ట్-టు-కన్స్యూమర్ (డి2సి) భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత, తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ను గ్రాండ్ ఓపెనింగ్ […]

WhatsApp Image 2024-01-25 at 9.59.32 PM Viral

ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దుచేయాలి…

భూమి హక్కుల యజమాని చట్టం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ 27 /2023 అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రద్దు చేయాలి అని కోరుతూ ఆర్.సి.పి.ఐ. పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఈ చట్టం వల్ల సామాన్యులకు తమ భూమి ఆస్తులపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పలుకుబడితో భూ కబ్జాదారులకు వరంగా మారనుందన్నారు.రాష్ట్ర […]

il Entertainment & Arts

సంగీత దర్శకుడు ఇంట్లో విషాదం…

భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కూతురు సింగర్ భవధారణి మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో భాదపడుతూ చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె శ్రీలంకలోఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకలో. నివసిస్తున్నారు. చికిత్స పొందుతూ కన్నుమూసారు. తన చివరి శ్వాస అక్కడే విడిచినట్లు తెలిపారు. తన మరణంతో తెలుగు పరిశ్రమ లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

WhatsApp Image 2024-01-25 at 9.35.15 PM Eluru

ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నాడు సిద్ధం నేడు సిద్ధం […]

WhatsApp Image 2024-01-25 at 9.18.24 PM Trending News

స్వామి వారి రథం సిద్ధం…

బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని తీసి సద్ధం చేస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఆ రథానికి పూజలు ఘనంగా నిర్విహించి రథోత్సవానికి సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, స్థానాచార్యులు వి. రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-01-25 at 6.21.25 PM Viral

ప్రమాదంలో మహిళ మృతి…???

గుజరత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లా మూలి ప్రాంతంలో ఒక బస్సు క్రింద పడి మహిళ మరణించింది. బస్సు రోడ్డుపై వెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న మహిళ చూసుకోకుండా అక్కడ రోడ్డు పై ఉన్న గుంటలో పడిపోయింది. దానితో ఆ మహిళ బస్సు వెళ్తున్న వైపుకుపడంతో బస్సు వెనకి చక్రం ఆమె తల మీదుగా వెళ్లింది. దానితో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటువైపుగా బండి మీద వెళ్తున్న వ్యక్తి  వెంటనే […]

WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ […]

WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

WhatsApp Image 2024-01-25 at 4.56.54 PM Crime

అక్రమ మద్యం విక్రయదారుల అరేస్ట్…

ఆద్ర ప్రదాశ్ రాష్ట్రంలో జరుగున్న ఎలెక్ష్ దృష్య అక్రమ మద్యాలపై ఎక్సెజ్ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగానే అక్రమ అమ్మకాలు చేస్తున్న మద్యం షాప్ లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లాకు చెందిన జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసారు. ఆ దాడుల్లో దాదాపు 73 దొంగ మద్యం సీసాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనికీలలో గండికోట వీర రాఘవులు […]