WhatsApp Image 2024-01-26 at 4.00.31 PM Kakinada

భారత రాజ్యాంగం ప్రజలందరి హక్కు… -పిట్టా వరప్రసాద్-

కాకినాడ ఎలివెన్ పేట లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల్లో పూర్తి చేసారన్నారు.భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయము,స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను […]

WhatsApp Image 2024-01-26 at 7.23.26 PM Political

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్…

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పారు. బీహార్ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ- టర్న్ తీసుకొని బీజేపీతో చేరనున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్ కు ప్రదానం చేయాలని నిర్ణయించడంతో నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపడంతో ఈ వార్త రాజకీయాల్లో […]

WhatsApp Image 2024-01-26 at 6.18.01 PM Kakinada

కాకినాడలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం…

14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతలో స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ సమావే మందిరంలో ఘనంగా జరిపారు. శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా కృతికాశుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ సతీశ్ కుమార్, తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తదనంతరం దానికి సంబందించి తయారుచేసిన బ్రోచర్ ను ఎమ్మెల్సీ, […]

jd_60c2702c2d Political

మేనిస్టోను విడుదల చేసిన జై భారత్ నేషనల్ పార్టీ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సీ.బీ.ఐ. మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ తన మినీ మేనిస్టోను విడుదల చేసిందని వెళ్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆయన విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఓటర్ల దినోత్సవమని ఓటు ప్రాధాన్యతను తెలియజేసే రోజన్నారు. అందువలనే పార్టీ నిర్ణయం మేరకు మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లోనుంచి వచ్చిన […]

WhatsApp Image 2024-01-26 at 4.02.08 PM Trending News

గణతంత్ర దినోత్సవవేడుకలుబ్యాడ్మింటన్ సాత్విక్…

బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బాలయోగిస్టేడియంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రభుత్వ శాఖల శకటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా, బ్యాడ్మింటన్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్ విచ్చేశారు. తరువాత జాతియ జండాను ఆవిష్కరించి ప్రతిభ కనబరిచిన […]

WhatsApp Image 2024-01-26 at 2.25.50 PM Crime

వేలేరుపాడులో అక్రమ మద్యం…

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్టుకూరు గ్రామంలో అక్రమముగా నిల్వ మద్యాన్ని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముత్తుబోయిన రాంబాబు, తండ్రి నరసింహులు అనే వ్యక్తులు నుంచి మన్సంహౌజ్ 144 బాటిల్స్, ఓఏబి 130 బాటిల్స్, 371 నాకౌట్ బీర్లు ను స్వాధీనం చేసుకున్నట్లు సీ.ఐ. శ్రీనివాసరావు తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం లో గల సమ్మక్క సారక్క బ్రాందీ షాపు నందు మద్యం కొనుగోలు […]

WhatsApp Image 2024-01-26 at 11.32.48 AM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్దకు “ధర్నాస్థలి” మార్చాలి…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పుటేరు ధర్నాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేయాలని ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు అన్నారు. ఇందుకు సంబందించి జిల్లా కలెక్టర్, ఎస్.పి. సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అంబేడ్కర్ సెంటర్ ఉప్పుటేరు పార్కు వద్ద జాతీయ జెండాతో నిరాహారదీక్ష చేపట్టారు. ధర్నాస్థలి పై జిల్లా అధికార యంత్రాంగం స్పందించే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రి […]

WhatsApp Image 2024-01-26 at 1.33.57 PM Viral

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, […]

WhatsApp Image 2024-01-26 at 9.46.52 AM Trending News

కాకినాడ అర్బన్ 3వ వార్డులో గణతంత్ర వేడుకలు…

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జయప్రకాశ్ నగర్ లో ఉన్న 3వ వార్డు సచివాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ వై.సీ.పీ. అధ్యక్షులు మాజీ కౌంసిలర్ వడ్డీ మణికుమర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు చేశారన్నారు. కొందరు తమ ప్రాణాలను సైతం అర్పించారని, మరి […]