Nadendla-Manohar-to-join-Jana-sena Trending News

వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి…

రాజకీయాల్లో డబ్బు, అధికార అహంకారం తగ్గి డా. బీ.ఆర్. అంబేద్కర్ అధ్యర్యంలో రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందినప్పుడే నిజమైన గణతంత్ర సంబరం అని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మనోహర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. […]

WhatsApp Image 2024-01-27 at 12.56.28 PM Trending News

మంత్రి దాడిశెట్టి ప్రారంభించిన నూతన కమ్యూనిటీ హాల్…

కాకినాడ జల్లా తుని పట్టణంలో స్థానిక కొండవారిపే Coorg టలో మూడు నాలుగు వార్డుల్లో 12 లక్షల రూపాయలతో నూతన నిర్మించిన ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. దాని ప్రారంభించడానికి మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలు పూలమాలతో ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహా లకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. తరువాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ […]

WhatsApp Image 2024-01-27 at 9.19.49 AM Trending News

తాత్కాలిక విరామం మాత్రమే….

అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీ.ఎం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబిరాణి, తదితరులు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన […]

WhatsApp Image 2024-01-27 at 9.08.24 AM Trending News

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజా ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ విచ్చేశారు. తొలిత అంబేత్కర్ ఫొటో కి, గాంధీ విగ్రహానికి పూల దండలను వేసి ఘన నివాళి అర్పించారు. తదనంతరం త్రివర్ణ పటాకాన్ని ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో పి.సి.సి. సభ్యులు కుక్కల పోతురాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇంచార్జ్ కోలా ప్రసాద్ […]

WhatsApp Image 2024-01-26 at 7.11.57 PM Viral

నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలి…

75 రిపబ్లిక్ డే సందర్భంగా కాకినాడ నగరంలో టి.టి.డి. జంక్షన్ జవహర్ వీధి నెహ్రూ విగ్రహం సెంటర్ వద్ద పౌర సంక్షేమ సంక్షేమ సంఘం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. త్వరలో జరగనున్న 2024-29 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే శాసనసభ్యుడు 1965 లో దేశప్రధాని మరణానంతరం ఏర్పాటైన నెహ్రూ విగ్రహాన్ని పునః నిర్మాణం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ (2017-22) కౌన్సిల్ అమ్ముడుపోయి […]

WhatsApp Image 2024-01-27 at 8.02.27 AM Odisha

ఆటోను ఢీ కొట్టిన కారు… 7 రు స్పాట్ డెడ్…

ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్ ను అటువైపుగా వెళుతున్న ఒక వైట్ స్కార్పియో వేగంగా వచ్చి వాటిని దాటాలనే క్రమంలో వేగంగా వాటిని ఢీకొట్టింది. దానితో బైక్ మీద ఉన్న వ్యక్తి, ఆటోలో ఉన్న 15 మందిలో 6 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మిలిన 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడవిన్న […]

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ […]

jm Karnataka

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… బైకర్ స్పాటెడ్..

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కలబురగి నగరంలోని హుమ్నాబాద్ రోడ్డుపై ఒక బైకర్ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ కొట్టాడు దానితో కిందకి పడిపోయాడు. అదే సమయంలో బీదర్ నుంచి కలబురగి వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రింద పడపోయాడు. దానితో బస్సు యొక్క చక్రం అతని తలనుంచి వెళ్లింది. దానితో అతని తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగన ఘటన పై స్థానిక పోలీసులు […]

OIP (2) Hyderabad

ట్రక్ ఢీకొట్టడంతో మహిళకు గాయాలు…

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూకట్పల్లి ప్రాంతంలో ఒక మిని ట్రక్ వేగంగా రవడంతో అదుపుతప్పి అదే రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆమె అక్కడినుంచి కొంత దూర వెళ్లి పడింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందిచి భాదితురాలుని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురయ్యిన మహిళ సూర్యకుమారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబందించి కేసు […]