182831_thumb_665 Movies

బాక్సాఫీస్ ను బద్దలకొట్టిన హృతిక్ కొత్త మూవీ…

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ హృతిక్ రోషన్ చిత్రం ఫైటర్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు అనూహ్యంగా రూ. 24 కోట్లు రూపాయిలను సంపాదించిందిపెట్టింది. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పాజిటివ్ టాక్ కారణంగా రిపబ్లిక్ డే సెలవుదినంలో కూడా 70% కంటే ఎక్కువ ఆక్యుపెన్సి దక్కించుకుందని చెప్పవచ్చు. దీంతో దేశీయంగా రెండు రోజుల మొత్తం రూ.61 కోట్లకు చేరుకుంది. దేశీయంగా ప్రారంభ వారాంతంలో రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లు రావచ్చని అంచనా. […]

WhatsApp Image 2024-01-27 at 5.38.15 PM Viral

సామర్లకోటలో ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపాన ఆదిత్య కళాశాల బస్సు కారుని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. ఆ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆ ప్రమాదంతో ప్రయానికులందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

mammutti Movies

3వ సారి మళ్లీ విడుదల కానున్న మమ్ముట్టి పలేరి మాణిక్యం….

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో మమ్ముటీ ఒకరు. మలయాళ సూపర్ స్టార్ అద్భుతమైన కెరీర్‌ను సంపాదించుకొని మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా వివిధ భాషలలో కొన్ని అతిపెద్ద చిత్రాలలో భాగమయ్యాడు. అతనికి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరియు అతని చిత్రాలను చూడటానికి ప్రజలు థియేటర్లకు వస్తారు. ఈ నటుడు తన కెరీర్‌లో 2009-చిత్రం పాలెరి మాణిక్యం అనేక ప్రశంసలు తెచ్చిపెట్టి అతని అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. […]

BB1hkHcj Movies

లైకోట్టై వాలిబన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 2 కలెక్షన్ ఎంతంటే…

లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో చేసిన ఫాంటసీ డ్రామా మలైకోట్టై వాలిబన్ సినిమా 25-జనవరి- 2024 న దియేటర్లలో ఘనంగా ప్రారంభమైంది. ఇది మొదటి రోజే భారీ అంచనాల మధ్య 5.65 కోట్ల రూపాయిలను రాబట్టింది. కానీ రెండవ రోజు దాదాపు సగానికి పడిపోయింది. శుక్రవారం రిపబ్లిక్ డే సెలవు రోజున 2.75 కోట్లు మాత్రమే రాబట్టింది అంచనాలను తలక్రిందులు చేసింది. ఇది రెండు రోజుల మొత్తం 8.4 కోట్లు మత్రమే […]

WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Kakinada

ద్వారంపూడి పై ఫైర్ అయిన వనమాడి కొండబాబు…

శనివారం కాకినాడలోని జిల్లా టి.డి.పి. కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతము నందు సర్వే నెంబర్ 1986/3D2 మరియు 1989/1A,4A గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు స్థలములకు కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28 వేలు చొప్పున 1:4 గా సుమారు 251 కోట్ల విలువ చేసేటువంటి టిడిఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడన్నారు. […]

WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Trending News

సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమం…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాజిక వర్గం సమక్షములో మాజీ ఎం.పీ., చిత్ర రంగ సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షులు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమున కి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ… జమున తోలుబొమ్మలాట కళాకారు కుటుంబాలకు 176 ఇండ్లపట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పటు చేయడం జరిగిందని […]

maxresdefault Kakinada

వైయస్ ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ద్వారంపూడి …

మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆర్ ఆసరా నాలుగవ విడత పంపిణీ కార్యక్రమినికి స్దానిక సాంబమూర్తి నగర్ 5వ వీధిలో, గుడారి గుంట భగీరథ గుడి ప్రాంతంలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు చిడ్నీడి నారాయణ మూర్తి, కంపర బాబీ, పలకా సూర్యకుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

rythu-300x211 Eluru

ఏలూరులో రైతు భరోసా శిక్షణ కార్యక్రమం…

ఏలూరు జిల్లాలో రైతు భరోసా శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని డా. కె మోహనరావు ప్రిన్సిపల్ సైంటిస్టు (వెంటమాలజీ), అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయసాయి వారి అధ్యక్షతన స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు పంటల స్థితిగతులను, చీడ పీడల పరిస్థితులను మరియు వివిధ పంటల విస్తీర్ణముల గురించి తెలియజేశారు. డా. కె. మోహన్ రావు జిల్లాలో సాగు చేస్తున్న వివిధ పంటల […]

WhatsApp Image 2024-01-27 at 4.04.55 PM Exclusive

ప్రధానోపాధ్యాయుడి పెద్ద మనసుకు జోహార్…???

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పి. వెంకట రమణ శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన వెంకట రమణ తనకు వచ్చే ఒక నెల పింఛన్ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డి.డి.ని తీసుకొచ్చారు. ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. […]

WhatsApp Image 2024-01-27 at 4.04.54 PM Eluru

ఏలూరులో ఘనంగా ప్రజా సంకల్ప యాత్ర….

ఏలూరు జిల్లా ఏలూరులో 15వ డివిజన్న చిరంజీవి జస్ షెల్టర్ దగ్గర టీ.డీ.పీ. ప్రజా సంకల్ప యాత్రను ఆ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చెప్పే మాయమాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టిడిపి – జనసేన కూటమికి వస్తున్న ప్రజాధరణను చూసి జగన్తో పాటూ వైసిపి నేతలకు వణుకు పుడుతోందన్నారు. తరువాత ఇంటింటికి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన […]