ఏప్రిల్ 19 నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ర్యాలీ నిర్వహించనున్న మోడీ…
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ర్యాలీలు, రోడ్ షోలతో కూడిన ప్రచారాలతో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికల డ్రైవ్ను బీ.జే.పీ. ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్, సహరాన్ పూర్ మరియు పిలిభిత్లలో మూడు ర్యాలీలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. బహిరంగ సభలకు బీ.జే.పీ.-ఎన్.డి.ఎ. అభ్యర్థుల నుండి చాలా డిమాండ్ ఉండి.ఏప్రిల్ 26న రెండవ దశలో ఎన్నికలు జరగనున్న అమ్రోహా నియోజకవర్గం నుండి ఏప్రిల్ 19 నుండి ప్రారంభమయ్యే ఏడు […]









