4754ffb8-329a-412b-8e13-91642a989e92 Exclusive

అవినీతే వై.సీ.పీ. అజెండా… -ప్రధాని మోదీ-

అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అవినీతి మంత్రమయితే.. భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమని.. పేర్కొన్నారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్, లో కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలను అడ్డంగా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ […]

OIP (11) Exclusive

సెక్స్ స్కాండల్ జేడీఎస్-బీజేపీ పొత్తుకు బీటలు వారిస్తుందా…?

హాసన్ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్న లైంగిక కుంభకోణం వెలుగులోకి రావడంతో జూన్ 3న జరగనున్న కర్ణాటక శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికల కోసం బీ.జే.పీ.-జే.డీ.ఎస్. కూటమిపై ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను రెండు పార్టీలు కలిసి ఎదుర్కొంటున్నాయి. మండలి, జెడ్పీ/టీ.పీ., బృహత్ బెంగళూరు మహానగర పాలికే బీ.బీ.ఎం.పీ. ఎన్నికలకు పొత్తు కొనసాగుతుందని జే.డీ.ఎస్., బీ.జే.పీ. ప్రకటించినప్పటికీ.. సెక్స్ స్కాండల్ ప్రాంతీయ పార్టీతో పొత్తుపై పునరాలోచనలో పడేలా […]

81d9a039-148f-43b0-b0eb-58f060f31c1b Crime

ఢిల్లీ సీ.ఎం. కేజ్రీవాల్ కి షాక్… ఎన్.ఐ.ఏ. ఇన్వెష్టిగేషన్…!!!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పై నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి రాజకీయ నిధులు సమకూర్చిన ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ. విచారణకు సిఫార్సు చేశారు. టెర్రరిస్ట్ దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడం కోసం తీవ్రవాద ఖలిస్తానీ గ్రూపుల నుండి ఆప్ కి USD 16 మిలియన్లు అందాయని LG కి ఫిర్యాదు వచ్చిన తర్వాత ఈ సిఫార్సు చేయబడింది. […]

OIF (1) Cricket

పూంచ్ దాడిలో ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై గాలింపు చర్యలు…

పూంచ్‌లో భారత వైమానిక దళం కాన్వాయ్‌పై శనివారం జరిగిన మెరుపుదాడిలో ఒక సైనికుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన ఘటనలో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల స్కెచ్‌లను ఆర్మీ సోమవారం విడుదల చేసింది. ప్రత్యేక బలగాలకు చెందిన ఎలైట్ పారా కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ బృందం, CRPF పూంచ్‌లోని సురన్‌కోట్ సబ్-డివిజన్‌లోని షాసితార్ రిడ్జ్ అడవులలో భద్రతా బలగాలు సోదాలు కొనసాగించాయి. ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే ₹20 లక్షల రివార్డు […]

WhatsApp Image 2024-05-07 at 7.20.39 AM Political

అంతా కలిసి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం… -చంద్రబాబు నాయుడు-

ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి లో జరిగిన ఎన్టీయే కూటమి ఎన్నికల సభకు మోదీ హజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ఇది కల్లోల ఆంధ్రప్రదేశ్, కలల ఆంధ్రప్రదేశ్ కి మధ్య జరుగుతున్న పోరాటం అని అన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.. అంటే జగన్ దిగిపోవాలన్నారు. అందుకోసం మూడు పార్టీలు కూటమిగా వస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రగతి కూటమితోనే సాధ్యమన్నారు. ఈ […]

OIP (10) Karnataka

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫేజ్ 3 లైవ్ అప్‌డేట్స్…

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హవేరీ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీ.జే.పీ. సిద్ధమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జీ.ఎస్. గడ్డదేవరమఠం తనయుడు ఆనందస్వామి గడ్డదేవరమఠంతో ఆయన పోటీ చేయనున్నారు. రెండు జాతీయ పార్టీలకు ఆధిక్యత కలిగిన దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక నుంచి బీ.జే.పీ., కాంగ్రెస్‌లు గరిష్ఠ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నందున కొన్ని లోక్‌సభ స్థానాల్లో కీలక పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ, హవేరి, గుల్బర్గా, ధార్వాడ కీలక […]

OIP (9) Political

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్…

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్ ఇచ్చింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగు దేశం పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తీసేలా మాదేపల్లి శ్రీనివాసు ప్రవర్తించారు. దీని కారణంగా, అదే విధంగా జనసేన నాయకత్వంతో, పార్టీ శ్రేణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఆయనను జనసేన పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. వచ్చిన ఆరోపణలకు రానున్న రెండు వారాల్లో లిఖిత పూర్వకంగా సంజాయిషీకి […]

Untitled Odisha

జూన్ 4న ఒడిశాలో బి.జె.డి. గడువు ముగుస్తుంది… -ప్రధాని మోదీ-

2000 నుండి ఒడిశాలో అధికారంలో ఉన్న బి.జె.డి. ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే నాటికి పార్టీ పాలన గడువు జూన్ 4తో ముగుస్తుందని అన్నారు. శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఒక రోజులో రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… తదుపరి ముఖ్యమంత్రి బీ.జే.పీ. కి చెందిన వారని అన్నారు. బీ.జే.పీ. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మా హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. బి.జె.డి. గడువు తేదీ జూన్ […]

WhatsApp Image 2024-05-06 at 4.22.20 PM Political

నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రజాగళం సభలో టీ.డీ.పీ. అధినేత…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తుండడంతో నంద్యాల జిల్లా పాణ్యంలో తెలుగుదేశం ప్రజాగళం జోరున గ‌ర్జించింది. అక్కడం ఏర్పాటు చేసిన స‌భ‌కు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2019 లో జగన్‍ను నమ్మి మోసపోయారని ఇప్పుడు మళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మరోసారి మోసపోవద్ద‌ని అన్నారు. మీ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. జ‌నం భూములు, ఆస్తుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నారని ప్ర‌శ్నించారు. […]

th (4) Crime

జార్ఖండ్ లో మంత్రి సహాయకుడి ఇంట్లో ఈ.డీ. సోదాలు…

జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శితో సంబంధం ఉన్న ఇంటి పనిమనిషి ప్రాంగణంలో సోదాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం భారీ మొత్తంలో ఖాతాలో లేని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ.డి. అరెస్టు చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్‌పై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. పెద్ద మొత్తంలో నగదు మరియు అధికారులు ఆలం వ్యక్తిగత […]