పిఠాపురంలో బహిరంగ సభలో జనసేన అధినేత…
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎం.పీ. లను చేతిలో పెట్టుకొని వై.సీ.పీ. ప్రజలను భయపెట్టింది అని అన్నారు. కడుపు మండిన భవన […]









