జోరుగా సాగుతున్న లోక్సభ ఎన్నికలు…
2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాల్గవ దశ ఓటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు జరుగుతున్న ఫేజ్ 4 ఎన్నికల్లో 1700 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లలో 4వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని […]









