OIF (10) Viral

బిభవ్ కుమార్ పై స్వాతి మలివాల్ ఎఫ్ఐఆర్…

ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ముఖ్యమంత్రి ఇంట్లోనే తనను పలుమార్లు చెప్పుతో కొట్టారని స్వాతి మలివాల్ ఆరోపించారు. గురువారం రాజ్యసభ ఎం.పీ. వాంగ్మూలం ఆధారంగా బిభవ్ కుమార్‌పై నమోదైన ఎఫ్‌.ఐ.ఆర్‌. లో ఢిల్లీ పోలీసులు ఆమె కడుపుపై కొట్టారని, చెప్పుతో కొట్టారని, తన్నారని పేర్కొన్నారు. స్వాతి మలివాల్ వాంగ్మూలాన్ని ఆమె నివాసంలో నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ పోలీసులు గురువారం తమ ఎఫ్‌.ఐ.ఆర్‌.లో బిభవ్ కుమార్ పేరును […]

6e0b8c27-9dea-4533-88dd-b24a39640f00 Kakinada

కాకినాడ రహదారులను పునః నిర్మాణం చేయాలి…

కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఆ రోడ్లను భాగుచెయ్యకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పోర్కొన్నారు. ఎన్.టి.ఆర్. బ్రిడ్జిపై ఏర్పడిన గంత్తని ఆయన డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాటీ మెయిన్ రోడ్, వార్ఫ్ రోడ్, జన్మ భూమి రోడ్, తదితర ప్రాంతాల్లో కూడా వున్నాయని అన్నారు. టూ-టౌన్, సాంబమూర్తి నగర్, జగన్నాధపురం […]

7-5 Political

శ్యామ్ రంగీలా నామినేషన్ ను తిరస్కరించిన ఈ.సీ. … కారాణమిదే…!!!

వారణాసి లోక్‌సభ స్థానానికి హాస్యనటుడు శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. 38 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ తెలిపింది. అయితే పీ.ఎం. మోడీ, కాంగ్రెస్ సభ్యుడు అజయ్ రాయ్ సహా 17 అఫిడవిట్‌లు ఆమోదించబడ్డాయి. అయితే తాను ప్రమాణం చేయలేదనే కారణంతో తన నామినేషన్ రద్దు చేయబడిందని రంగీలా పేర్కొంది.

20221027028L-scaled Political

బీ.జే.పీ. కి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయి… -అరవింద్ కేజ్రీవాల్-

లోక్‌సభ ఎన్నికల్లో బీ.జే.పీ. కి 220 సీట్ల కంటే ఎక్కువ రావని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. బీ.జే.పీ. కి 220 సీట్ల కంటే తక్కువే వస్తున్నట్లు ట్రెండ్స్‌ చెబుతున్నాయని అన్నారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌లలో సీట్లు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. బీ.జే.పీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని అన్నారు.

1917946 Political

అభ్యర్థుల ప్రకటన కోసం వేచి చూడవద్దు… – ప్రధాని మోదీ-

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి బీ.జే.పీ. నేతలతో పంచుకున్న సన్నివేశాల గురించి ఎన్నికల సీజన్‌లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఏడాది క్రితమే పని ప్రారంభించాలని, అభ్యర్థుల ప్రకటన కోసం వేచి చూడవద్దని పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఒక సంవత్సరం క్రితం జరిగిన పెద్ద సమావేశంలో అభ్యర్థుల కోసం వేచి ఉండవద్దని నేను మా పార్టీకి చెప్పాను. మీ అభ్యర్థిని ప్రకటించబడింది, ఇది కమలం […]

WhatsApp Image 2024-05-16 at 5.18.09 PM Exclusive

సీ.పీ.ఎం. నగర కన్వీనర్ వీరబాబు మత్స్యకారులతో భేటీ…

మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే వేట నిషేధ పరిహారం అందించాలని సీ.పీ.ఎం. కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం మధ్యాహ్నం సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు కాకినాడలోని ఏటిమొగ రోడ్ లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఒక ప్రక్క ధరలు విపరీతంగా పెరిగిపోతూవుంటే కుటుంబ జీవనం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. వేట నిషేధం మొదలైన మొదటి వారంలోనే పరిహారం అందించాలని వారు కోరారు. బోటులో పనిచేసే వారందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. […]

1556254282-MODI_PTI_0 Exclusive

ఈ నెల 17 న దాదర్‌లో ప్రధాని మోదీ జాహిర్ సభ…

ముంబై లో దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఈ నెల 17 న ప్రధాని నరేంద్ర మోదీ జాహిర్ సభ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వాహనాల రద్దీని నివారించడానికి ముంబై పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ ఆంక్షలు మే 16 రాత్రి 10:00 గంటల నుండి మే 17వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు అమలులో ఉంటాయి. ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి […]

OIP (34) Exclusive

భదోహిలో భారత కూటమి భాగస్వాములపై ప్రధాని మోదీ ఫైర్…

సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు తృణమూల్ రాజకీయాలను చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది దళితులు, మహిళలను మభ్యపెట్టి వేధించే రాజకీయమని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. విపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి. అభ్యర్థిని నిలబెట్టిన భాదోహిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో భారత కూటమి భాగస్వాములపై మోదీ దాడి చేసారు. ఉత్తరప్రదేశ్‌లో పశ్చిమ బెంగాల్ టి.ఎం.సి. రాజకీయాలపై తాము విచారణ జరుపుతున్నామని అన్నారు. ఎస్పీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్ కూడా దక్కడం కష్టమని, అందుకే భాదోహీలో రాజకీయ ప్రయోగం చేస్తున్నారన్నారు. టి.ఎం.సి. […]

WhatsApp Image 2024-05-16 at 12.50.13 PM Exclusive

ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలి… -తాటిపాక మధు-

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుకునంగా రూ. 600 వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ పిఠాపురం య. కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పింపు కార్యక్రమం జరిగింది, అలాగే 3 గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన […]

WhatsApp Image 2024-05-16 at 12.49.44 PM Kakinada

ఆర్వో ప్లాంట్లు మూసివేతతో సామర్లకోట పట్టణ ప్రజల ఇక్కట్లు…

సామర్లకోట పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ వాటర్ ప్లాంట్ నుంచి క్లోరినేషన్ త్రాగునీటిని సరఫరా చేయకపోవడం, మరో పక్క మునిసిపల్ ఆర్వో వాటర్ ప్లాంట్లు మూసివేతకు గురికావడం కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర దాహార్తి సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు. మునిసిపల్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఎంత ఎదురుచూసినా వాటర్ టాంకుల ద్వారా అయినా సరఫరా చేయకపోవడం అత్యంత విచారకరం అని పలువురు ఆరోపించారు.