BB1mKPNA Exclusive

ఆర్మీ డాగ్ కు ఘన సత్కారం…

ఇండియన్ ఆర్మీలో ప్రముఖ కెరీర్ తర్వాత, మేరు అనే ఆర్మీ డాగ్ ఇటీవలే సర్వీస్ నుండి రిటైర్ అయ్యింది. ఆర్మీ డాగ్ పదవీ విరమణ పొందడంతో ఆర్మీ అధికారులు ఘనంగా సత్కరించి సెండ్-ఆఫ్ చెప్పారు. మేరు, 22 ఆర్మీ డాగ్ యూనిట్ నుండి 9 ఏళ్ల ట్రాకర్ డాగ్, ఇటీవల పదవీ విరమణ పొంది, మీరట్‌లోని రీమౌంట్, వెటర్నరీ కార్ప్స్ సెంటర్‌లోని డాగ్స్ రిటైర్మెంట్ హోమ్‌లో తన శేష జీవితాన్ని గడుపుతుంది.

3b00f2059e054193a3efd078af6fd5_1200x768 Exclusive

నోయిడాలో హీట్ వేవ్… అన్ని పాఠశాలలకు సెలవులు…

గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం సోమవారం, మే 20, తీవ్రమైన వేడి పరిస్థితుల మధ్య నోయిడా మరియు గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో IX నుండి XII తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. జిల్లాలో ఇప్పటికే 8వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. మండుతున్న వేడి మరియు వేడి తరంగాల దృష్ట్యా, మరియు జిల్లా మేజిస్ట్రేట్ సూచనల మేరకు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు CBSE/CISCE/IB మరియు ఇతర […]

OIP (8) Exclusive

కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం… -యనమల రామకృష్ణ-

అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి ఘన విజయం సాదిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నొక్కి చెప్పాడు. తేటగుంట టీ.డీ.పీ. పార్టీ కార్యలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వారికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కలిసికట్టుగా, ఒక సమన్వయంతో పని చేశారని హర్షం వ్యక్తం చేసారు. ఈ […]

51CasaDvleL._SL1320_ Exclusive

ఐదు దశల్లో బీ.జే.పీ. పనితీరుపై ప్రధాన కార్యదర్శుల సమావేశం…

5వ దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన పోలింగ్ ట్రెండ్స్‌ను సమీక్షించేందుకు బీ.జే.పీ. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. గంటల తరబడి కొనసాగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా గత 5 దశల్లో పార్టీ పనితీరుపై ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. పార్టీ ఆఫీస్ బేరర్ల ద్వారా దేశవ్యాప్తంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్ పార్టీ 370 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యానికి చాలా […]

rahul-gandhi-main1 Viral

సంబిత్ పాత్రా వ్యాఖ్యాలపై మండిపడ్డ రాహుల్ గాంధీ…

పూరీ లోక్‌సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్య పార్టీకి ఇబ్బంది కలిగించడంతో పాటు విపక్షాల నుంచి దాడికి దారితీసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని పైనా, బీ.జే.పీ. పైనా విరుచుకుపడ్డారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు బీ.జే.పీ. కి ఎవరు ఇచ్చారు?‘బీజేపీ పాపపు లంక పతనం దగ్గర్లోనే […]

20poll2 Exclusive

బారాముల్లా నియోజకవర్గంలో 57.4% పోలింగ్ నమోదు…

జమ్మూ-కాశ్మీర్‌లోని బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవారం రాత్రి 11.45 గంటలకు ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 57.4% పోలింగ్ నమోదైందయినట్లు అధికారులు తెలిపారు. ఇది పోలింగ్ శాతం మరియు సంపూర్ణ సంఖ్యల పరంగా 1984 నుండి ఇప్పటిదాక అత్యధికం పోలింగ్ శాతంగా పోర్కొన్నారు. నేడు ఓటింగ్ శాతం అప్‌డేట్ చేయబడుతుందని, ఈ వారంలో తుది సంఖ్య వెలువడుతుందని తెలిపారు. 1984లో బారాముల్లాలో ఎల్‌.ఎస్. ఎన్నికలలో అత్యధికంగా 61.1% పోలింగ్ నమోదైంది. అయితే 1989 […]

4c644b32-3ad0-4a11-b73c-1837a4a5b8ac Exclusive

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…

ఉమ్మడితూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ స్పెషల్ షో ను వేసారు. అందులో వచ్చిన ఆదాయాన్ని ఆదివారం అమలాపురం శేఖర్ థియేటర్ దగ్గర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పేద ఎన్టీఆర్ అభిమానుల కుటుంబాలకు, విద్యార్థిని, విద్యార్థుల చదువులకు ఆ డబ్బుని చెక్కుల రూపంలో అందచేసి వారికి భరోసానిచ్చారు. అనంతరం టీ.డీ.పీ. పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. […]

amd-airport-security3 Crime

అహ్మదాబాద్ లో ఐ.ఎస్‌.ఐ.ఎస్. ఉగ్రవాదుల అరెస్ట్…

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐ.ఎస్‌.ఐ.ఎస్. ఉగ్రవాదులను గుజరాత్ ఏ.టీ.ఎస్. అరెస్ట్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐ.ఎస్‌.ఐ.ఎస్. కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగుర వ్యక్తులను అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోమవారం వెల్లడించింది. నిందితులు శ్రీలంక పౌరులని ఏ.టీ.ఎస్. తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐ.పి.ఎల్. క్వాలిఫయర్, ఎలిమినేటర్ రౌండ్‌లను వరుసగా మే 21, 22 న మోటెరాలోని నరేంద్ర […]

OIF (5) Weather

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది… -వాతావరణ శాఖ-

మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మొదట్లో ఈశాన్య దిశగా పయనించి మే 24 ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అల్పపీడనాన్ని ట్రాక్ చేస్తున్న అధికారులు సోమవారం తెలిపారు. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రీ-మాన్‌సూన్ సీజన్‌లో ఇది మొదటి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. అల్పపీడనం మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని […]

Nadendla_Manohar_Janasena Viral

మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదు… -నాదెండ్ల మనోహర్-

బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుందన్నారు. విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పింది, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపై […]