జూలై 8, 9, 10 వ తేదీలలో కాకినాడలోని సూర్యకళమందిరంలో జరగనున్న ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు,...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం మధ్యాహ్నం ఆయన కూచ్ బెహార్ నివాసంలో రాజ్బొంగ్షీ వర్గానికి చెందిన బీ.జే.పీ. రాజ్యసభ ఎం.పీ. అనంత మహారాజ్ అలియాస్...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ప్రక్షాళన చేయాలని, ఓఎస్డీలను నియమించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. టి.డీ.పీ. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన...
నీట్-యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని టీ.డీ.పీ. అధినేత నారా చంద్ర బాబు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, గ్రామా,...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పవన్ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉన్నారు,...
బాధితురాలి అపహరణ కేసులో లైంగిక వేధింపుల నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు బార్ అండ్...
నీట్-యూజీ 2024లో పేపర్ లీకేజీలు మరియు అవకతవకలకు సంబంధించిన అభ్యర్ధనలను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది....
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తన ఎన్నికల నియోజకవర్గం వారణాసిని సందర్శించనున్నారు....
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా భారత వాతావరన శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ను తాకే అవకాశం ఉందని...