మండుతున్న హీట్ వేవ్ నుండి ఉపశమనాన్ని కలిగించేందుక నేడు ఢిల్లీ, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం కురిసింది. ఢిల్లీ ఎన్.సి.ఆర్. లోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి...
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 25 మంది మరణించగా, 60 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే...
యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూ.జీ.సీ. ఎన్.ఈ.టీ. ని రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం అర్థరాత్రి ప్రకటించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 20, 21 వ తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్...
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన బాయ్ఫ్రెండ్తో విడిపోయిన తర్వాత ఆన్లైన్ ట్రోలింగ్కు గురై ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి విద్యార్థిని అయిన టీనేజ్...
వలస కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కువైట్ ప్రభుత్వం $15,000 సుమారు రూ. 12.50 లక్షలు పరిహారంగా అందజేస్తుందని స్థానిక...
దేశీయ మరియు స్వల్పదూర అంతర్జాతీయ మార్గాల్లో కొత్త బిజినెస్ క్లాస్, సరికొత్త ప్రీమియం ఎకానమీ మరియు కొత్త ఎకానమీ క్యాబిన్ అనుభవాన్ని అందించనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వేద మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం,...