పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు...
కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు....
రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్...
జనం ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో...
జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు జల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురం జిల్లా...
సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్...
జిల్లాలో రాష్ట్రప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను స్థానికులంగా పరిష్కరించి సకాలంలో అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు సమావేశంలో వెల్లడించారు. జిల్లా...
పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయం ఇంచార్జి కార్య నిర్వహణా అధికారిగా కాండ్రకోట ఆలయ ఈ.వో. గా పనిచేస్తున్న టీ. వెంకట సూర్యనారాయణకు అదనపు...
ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్,...