మిచౌంగ్ తో పంట పొలాల్లోకి చేరిన నీటిని వీలయినంత త్వరగ తొలగించటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లిలో...
భారతదేశంలో మొట్ట మొదటి బుల్లెట్ ట్రైన్ 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై కీలక వ్యాక్యలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబై...
61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా భానుగుడి పోలీస్ కన్వెన్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్...
మిచ్చాంగ్ తుఫాన్ కు గురయిన కాకినాడ జిల్లాలో సామర్లకోట,జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పంట పొలాలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించింది. చేతికి అందించిన రైతు పంటలు నేలపాలై...
ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కు సంబంధించి ఓటరు జాబితా పరిశీలకులు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు కోనసీమ జిల్లాకు రానున్నట్లు రెవెన్యూ అధికారి సీ.హెచ్...
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వారం రోజుల నుండి వేటకు వెళ్ళని మత్స్యకారులు పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు....
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఎస్ అచ్చితపురం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను కాకినాడ స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించారు.ఈ కార్యాక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి...