Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
maxresdefault
Exclusive

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కుదిపిన అమిత్ షా ప్రకటన…

జమ్మూ-కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారతదేశ దృఢమైన వైఖరి పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కి గురుచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీ.ఓ.కే. పై...
WhatsApp Image 2023-12-15 at 10.57.33 AM
Crime

ఊబలంకలో అక్రమ ఇసుక త్రవ్వకాలు…

ఊబలంకలో యధేచ్చగా ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించి ఇసుక త్రవ్వకాలు చేసి కళ్లెదుటే వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ త్రవ్వకాలు చేస్తున్నా...
OIP (7)
Exclusive

ప్రత్తిపాడు సబ్ ప్లాన్ గ్రామాలను పట్టించుకోరా…

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం...
OIP (6)
Exclusive

భారతదేశంలో కొత్తగా 237 కోవిడ్ కేసులు…

భారతదేశంలో 237 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 1,185 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5,33,309గా...
OIP (5)
Political

కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన…

తెలంగాణలో కేసీఆర్ అధాకారాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కావస్తోంది.అయితే ఆయన...
OIP (4)
Political

తెలంగాణ 3వ అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి…

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు, ఆయన అభ్యర్థిత్వానికి అన్ని...
OIP (3)
National

వారణాసి నుండి న్యూఢిల్లీకి రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…

భారతీయ రైల్వేలు 2019లో వందే భారత్ రైళ్లను ప్రారంభించాయి. నేడు ఈ రైలు దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన రైళ్లలో ఒకటి నిలిచింది. ఇది తరచుగా...
243243-police-station
Crime

విజయవాడలో దారుణ హత్య…

విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పట్టణం లో వన్ టౌన్ పరిదిలో గణేష్ ను హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వన్ టౌన్ లోని...
OIP (2)
International

వివిధ ఆగ్నేయాసియా దేశాలలో కరోన ఆంక్షలు… -ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి-

కొన్ని వారాలనుంచి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున వివిధ ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలను విధించి ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లోని అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు...