భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను సందర్శించడానికి ప్రయాణిస్తూవుంటారు. ప్రస్తుతం పలు దేశాలు వీసా లేకుండ ప్రాయణించే అవకాశాన్ని కల్పించాయి. 23 దేశాలు భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసీ...
రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా...
కువైట్ రాష్ట్ర ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కన్నుమూసిన కారణంగా దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా భారత...
మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీ.ఐ.టీ.యు. కాకినాడ జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, సీ.డబల్యు.సీ. మెంబర్ ఎం.ఎం. పల్లం...
కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే...
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్ర పటానికి స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం., ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా...
వై.సీ.పీ. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తల మార్పుపై టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ఎందుకు సతమతమవుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గతంలో చంద్రగిరి...