తెలంగాణ రాష్ట్రం నుంచి 2024 లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది....
రాజనగరం మండలం రూపనగర్లో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ...
తమిళనాడులో భారీ వర్షాల కారణంగా గుర్తుతేలియని మృతదేహం కొట్టుకువచ్చింది. తమిళనాడులో వర్షాల కారణంగా దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు నీటిలో మునిగాయి. పలు ప్రదేశాల్లో వరదనీరు వచ్చింది. ఈ...
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో 89 శాతం...
వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4...
ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్...
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల రూపాయిలు నిధులతో అయినవిల్లి మండలంలో వీరవల్లి పాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఆ కేంద్రంలో డాక్టర్...
యానం లో మత్స్యకార నేత రక్షా హరికృష్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని సమాచారశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి యానం మాజీ ఎమ్మెల్యే ముఖ్య...