అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన నవశకం సభా వేదిక…
విజయనగరంలో లోకేశ్ యువగళం నవశకం సభా వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబందించి 600 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేశారు....






