తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు....
తొండంగి మండలంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. పెరుమల్లపురం పంచాయితీ హుకుంపేట శివారు పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలిసులకు సమాచారమిచ్చారు....
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు బీ.జే.పీ. దక్షిణాదిలోని బస్తర్ డివిజన్కు చెందిన ఎమ్మెల్యే కిరణ్ సింగ్ దేవ్ను రాష్ట్ర చీఫ్గా నియమించడం జరిగింది. ఇటీవల ఉత్తర...
కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర...
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలంలో ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో...
ఆంద్ర ప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమాన్ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి,...
అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని...
జనవరి-22-2024 లో అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభలో...
ఎస్. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వై.ఎస్.ఆర్.సీ.పీ. నేతలు, పార్టీ మద్దతుదారులతో సహా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్...
ఏలూరు జిల్లాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్లాల్ పాటిల్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ఆయన...