Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
tirumala-venkateshwara-temple-1200
Tirupati

తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనం…

ఇప్పటకే తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీ.టీ.డీ. తెలిపింది. రేపటి నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార...
Indian-National-Congress-600x400
Exclusive

ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి నిరసన…

విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం...
images (13)
Exclusive

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన జేడీ లక్ష్మీనారాయణ…

ఆంద్ర రాష్ట్ర మాజీ ఐ.పీ.ఎస్. అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే...
IMG_20231223_141827
Exclusive

నీటిలో దిగి నిరసన తెలిపిన అంగన్వాడీలు…

అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని...
IMG-20231223-WA0000
Crime

నేరాలు అదుపు చేయడంలో ప్రజలు సహకరించాలి …

పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు....
Screenshot_20231223_120051
Viral

పెట్రోల్ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్ పై దాడిచేశారని వెల్లడించారు....
AA1lTTWu
Viral

జమ్మూలో 12వ శతాబ్దానికి చెందిన శిల్పాలు లభ్యం…

జమ్మూ దగ్గర 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు బయటపడ్డాయి. ఈ అరుదైన శిల్పాలు ఇక్కడికి సమీపంలోని భౌర్ క్యాంప్ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వాటిని ఆర్కైవ్స్, ఆర్కియాలజీ,...
OIP (9)
Exclusive

స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్…

వర్షాలతో తమిళనాడు ప్రజలు పోరాడుతున్న సమయంలో సీ.ఎం. ఎం.కే. స్టాలిన్ ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశానికి హాజరయ్యారని ఐ.ఎం.డీ. సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని...
OIP (8)
Viral

మద్యం కేసు విచారణలో కేజ్రీవాల్‌కు 3వ సారి ఈ.డీ. ఆదేశాలు పట్టి జారీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మద్యం విచారణకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 3వ తేదీన ఆదేశాలు పట్టిని జారీ చేసింది. కేజ్రీవాల్‌ మొదటి రెండు సమన్‌లను...