విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం...
ఆంద్ర రాష్ట్ర మాజీ ఐ.పీ.ఎస్. అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే...
అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని...
పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు....
కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్ పై దాడిచేశారని వెల్లడించారు....
జమ్మూ దగ్గర 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు బయటపడ్డాయి. ఈ అరుదైన శిల్పాలు ఇక్కడికి సమీపంలోని భౌర్ క్యాంప్ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వాటిని ఆర్కైవ్స్, ఆర్కియాలజీ,...
వర్షాలతో తమిళనాడు ప్రజలు పోరాడుతున్న సమయంలో సీ.ఎం. ఎం.కే. స్టాలిన్ ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశానికి హాజరయ్యారని ఐ.ఎం.డీ. సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మద్యం విచారణకు సంబంధించి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి 3వ తేదీన ఆదేశాలు పట్టిని జారీ చేసింది. కేజ్రీవాల్ మొదటి రెండు సమన్లను...