తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో...
హైదరాబాద్ రాష్ట్రంలో నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. జ్ఞానభూమి వద్ద దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను నింర్వహించారు. ఈ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ...
గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 104 కోవిడ్-పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుందని...
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాండ్రకోట...
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని యతీ రెస్టారెంట్ ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవెన్యూ అధికారులు కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఆ తనిఖీ...
గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 640 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసుల చేరికతో మొత్తం కేసుల...
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్...