Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
flag
Kerala

కేరళ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు…

కేరళ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా కాంగ్రెస్ (ఎస్) నాయకుడు కదన్నపల్లి రామచంద్రన్, (బి) నాయకుడు కే.బీ. గణేష్ కుమార్ డిసెంబర్ 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు...
revanth
Political

పేదల అభివృద్ధే అసలైన అభివృద్ధి… -రేవంత్‌రెడ్డి-

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్‌ లెవెల్‌లో రాష్ట్ర...
Kakinada

కాకినాడలో నిర్వహించిన కాపునాడు వన సమరాధన….

కాకినాడ లో కాపు కళ్యాణ మండపం పక్కనున్న కాలి ప్రదేశంలో కాపునాడు వన సమరాధన కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ వేడుకలలో కాపు నాయకులు, పలు రాజకీయ...
WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM
Telangana

ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… -రేవంత్ రెడ్డి-

తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో భూ లావాదేవీలకు సంబంధించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీ.ఆర్....
WhatsApp Image 2023-12-25 at 12.27.21 PM
Political

దోచేస్తున్నదెవరు… కాస్తున్నదెవరు..?

కాకినాడ వార్ఫ్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు...
maxresdefault (2)
Exclusive

క్రిస్మస్ వేడుకల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…

వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో రెండవ రోజు ఆయన వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద తన కుటుంబ సభ్యులతో, ప్రజా...
WhatsApp Image 2023-12-25 at 10.36.04 AM
Crime

కేసులు పెట్టుకుంటే … పెట్టకో…!!!

కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి...
Volunteering-AP-Image-Website
Viral

ఈ.వో. నరసింహారావుకు వాలంటీర్ల సమ్మె నోటీసు అందివేత…

కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో 1, 2 సచివాలయాల వాలంటీర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్న చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి...
Viral

వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి…

కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని...
OIP (12)
Viral

JN.1 సబ్-వేరియంట్ కు ముందస్తు జాగ్రత్త ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం…

కోవిడ్-19 యొక్క జే.ఎన్. 1 సబ్-వేరియంట్ దేశంలో పెరుగుతున్న కారణంగా మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సీజన్‌ లో కోవిడ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని...