పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న...
చెన్నైలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ని చెన్నై శివార్లలో హత్యచేసారు. నందిని అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు, ట్రాన్స్...
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది....
గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలు నల్లపాడు లయోలాలో...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోడివారి పేటలో సీ.సీ.రోడ్డు నిర్మాణానికి జీ.జీ.ఎం.పీ. నిధులలో రూ.5 లక్షలు రూపాయిలను ఈ నిర్మణానికి కేటాయించారు. సీ.సీ.రోడ్డు...
కాకినాడ నగరం రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బాగంగా...
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పరిసత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా...
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది....
అస్సాంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశి ఆయనకు నివాళు అర్పించారు....