కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే...
అంగన్ వాడీలు తమ న్యాయమయిన సమస్యలను నెరవేర్చమని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు మండిపడ్డారు....
కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ....
రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్, పెద్దాపురం వైఎస్ఆర్సీ పార్టీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ఇంటి వద్ద సీ.ఐ.టీ.యూ. జిందాబాద్ అని...
కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి...
డా. బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి...
కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం...
https://youtu.be/-tNjz7GUg54?si=nlOaQtHHjKop3inh ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్,...