కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ...
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలు ఎగురవేశారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని కేంద్ర...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి...
కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి...
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా...
2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని...
2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా...
సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు....
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ అంగన్వాడీలు చేస్తున్న 17వ రోజు నమ్మెలో భాగంగా సామర్లకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్బన్, రూరల్ సెక్టార్ల పరిధిలో అంగన్వాడీలు పోస్టల్...