పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్...
సంక్రాంతి కావస్తున్నా ఏ.పీ. శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్నాలుగవ తేదీ వచ్చినా వేతనాలు వేయలేదని వేతనాలకోసం 1100 మందికి...
కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోడి పందాల బరులలో హెచ్చరిక బోర్డులు పెట్టి, అవగాహన మీటింగ్ ఏర్పాటు చేసారు....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) ఇప్పుడు హాస్పిటల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యార్థులు...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సిరిపురం గ్రామంలో గల వై.సీ.పీ. మంత్రి బొత్స సత్యన్నారాయణ స్వగృహం నందు నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్...
భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను...
హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు...
మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్...