ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం...
కాకినాడ జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, యూనివర్శిటీ...
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం...
జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జే.సీ.) సీ. ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం...
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా...
స్థానిక ప్రజాప్రతినిదులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో స్థానిక స్వపరిపాలన సన్నగిల్లి సచివాలయాలకు మాత్రమే పరిమితమైందని దీనిపై హక్కులు...
కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ నాలుగోసారి ఎన్నికల బరిలో సిద్దమయ్యారు. గతంలో మూడు సార్లు వరుస పరాభవాలతో విసుగెత్తిపోయిన ఆయన ఫాలోవర్స్ మరోసారి ఆయన వెనుక నడిచేందుకు...
జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు...