ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు...
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్...
బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐ.టీ. సెల్ హెడ్ బీ.ఆర్. నాయుడుపై క్రిమినల్...
గణిత అధ్యాపకుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమార్ భారతదేశంలోని UAE రాయబార కార్యాలయం గౌరవనీయమైన గోల్డెన్ వీసాకు నామినేట్ చేయబడ్డారు. దానికి సంబందించి వీసాను మంగళవారం...
కోటాల మంజూరు కోసం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలను మరింత ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని 2004లో ఇచ్చిన తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం...
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక...
కుల గణన డిమాండ్ పై కాంగ్రెస్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్య నుండి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించింది....
ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి...
గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ...
కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని...