రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల్లోకి మరింత చేరువవుతూ వారి ఆధరన మరియు అభిమానాలు పొందతుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో...
అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోన శేషకుమారి కుటుంబాన్ని జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్బంగా గ్రామ జనసేన...
ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల...
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి లో ఒక మహిళకు పోలీస్ అధికారి సీ.పీ.ఆర్. చేసి తన ప్రాణాలను కాపాడారు. స్థానిక వలిగొండ రోడ్డుపై వెళ్తూ మహిళ హటాత్తుగా...
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ భట్నవిల్లిలో ఒక కారు వేగంగా రావడంతో అదుపుతప్పి భట్నవిల్లి ఐస్...
కర్ణాటక రాష్ట్రంలో డ్యూటీ సమయంలో వైద్యులు రీల్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. స్థానిక గదరగ్ లో ఒక ఆసుపత్రిలో జీ.ఐ.ఎం.ఎస్. కి చెందిన 38 మంది ట్రైనింగ్ విద్యార్ధులు...
రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ...
కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ...