జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బైకు మండపేట నుండి ద్వారపూడి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన...
అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వేడుకలో పాల్గొనడం తనకు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని...
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే…...
పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ…...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్...
చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ఆ సంస్థకు తన వంతు సహకారాన్ని అందించాలన్న ఆశయంతో సోల్మేట్స్ వ్యవస్థాపకులు,...
కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని...