అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుందని జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి అన్నారు....
పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ దేశవ్యాప్త సమ్మె కాకినాడ కె.ఎస్.పి.ఎల్ పోర్టు ఎదుట కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించిచారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ...
వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు...
సేవా భారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం రధసప్తమి సందర్బంగా కాకినాడ గాంధీనగర్...
కాకినాడ జిల్లా పెద్దపురం మడలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం ఆర్.డీ.వో. కార్యాలయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి జారి చేదులూరి నాగు అనే...
డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇన్స్పైర్ మనాక్ 11వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు మరియు ప్రాజెక్టు...
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో...