వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఐదుగురు క్యాబినెట్ మంత్రులను రంగంలోకి దింపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం...
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి మండలంలో నానక్రామ్ గూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రతిరోజు 20 లక్షల రూపాయల విలువ...
గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత...
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ...
ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని...