కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు....
పశ్చిమ బెంగాల్లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు...
UK విదేశాంగ కార్యాలయం ఒక నివేదిక ప్రకారం.. బ్రిటిష్ పర్యాటకులకు చాలా ప్రమాదకరమైన ప్రదేశాల జాబితాలో ఎనిమిది కొత్త దేశాలను చేర్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్లోని యుద్ధ-బాదిత...
దాదాపు రెండు వారాల క్రితం సిరియాలోని తన కాన్సులేట్పై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నందున అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇరాన్కు హెచ్చరిక...
తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల జనసేన పార్టీ తరఫున సమన్వయం కోసం కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో...
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారిగా స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.పీ. కొత్తకోట శ్రీనివాస రెడ్డి దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన...