ఉంఛహార్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మనోజ్ పాండే రాయ్బరేలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీ.జే.పీ. లో చేరారు....
హర్యానాలోని నుహ్ సమీపంలో శనివారం ఉదయం ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ప్రయానికులతో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకొని పది...
నగదు కొరతతో సతమతమవుతున్న స్పైస్జెట్కు ఉపశమనంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కళానిధి మారన్కు అనుకూలంగా మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేసింది. స్పైస్జెట్ దాని ప్రమోటర్ అజయ్ సింగ్...
హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించే ప్రయత్నంలో హిందుస్థాన్ ఏరోమోడలింగ్ కాంపిటీషన్ HAC’24ను శుక్రవారం నాడు హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్...
CII వార్షిక వ్యాపార సమర్పణ 2024 సందర్బంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ… ప్రపంచ స్థాయిలో భారతీయ నైపుణ్యాలు, ప్రతిభ యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అతిశయోక్తి...
అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై ఆరోపించిన దాడి కేసులో కౌంటర్-ఫిర్యాదును దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎం.పీ. ఒత్తిడిని సృష్టించే ప్రయత్నంలో...
ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే సవాల్ విసురుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ సవాల్ విసరడంలేదన్నారు....
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్రైడ్ పథకం కారణంగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ వైదొలగాలని భావిస్తే అందుకు తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి...
బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర తుఫాను రానున్న రోజుల్లో భారతదేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబైకి చెందిన వాతావరణ...