కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై గణనీయమైన అసంతృప్తి లేదా ప్రత్యామ్నాయం కోసం బలమైన డిమాండ్ లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం...
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలోని పలు కాలనీలలో రహదారుల పరిస్థితి దయానీయంగా మారింది. గ్రావెల్ రోడ్లు గుంతలు పడటంతో ఇటీవలి వర్షాలకు నీరుచేరి ప్రమాదభరితంగా మారాయి. పట్టణంలో...
బెంగళూరు విమానాశ్రయ అధికారులు కొత్త రుసుము విధానాన్ని రద్దు చేశారు. ప్రైవేట్, వాణిజ్య వాహనాలు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కొంత మొత్తాన్ని చెల్లించడాన్ని తప్పనిసరి చేసింది. బెంగళూరులోని...
పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందిన కారు ప్రమాదంపై విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. 17 ఏళ్ల యువకుడు...
అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి ఘన విజయం సాదిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష...
5వ దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన పోలింగ్ ట్రెండ్స్ను సమీక్షించేందుకు బీ.జే.పీ. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ కేంద్ర...
పూరీ లోక్సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది....
జమ్మూ-కాశ్మీర్లోని బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవారం రాత్రి 11.45 గంటలకు ఐదవ దశ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 57.4% పోలింగ్ నమోదైందయినట్లు అధికారులు తెలిపారు....