Viral

చుక్క నీరు ఇచ్చేదే లేదు కార్ణాటక సీ.ఎం. ….!!!

karnataka-chief-minister-siddaramaiah-addresses-a-437416

తమిళనాడుకు కర్ణాటక నీటిని విడుదల చేస్తోందన్న బీ.జే.పీ. ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. కర్ణాటకలోనే తాగునీటి అవసరాలకు నీళ్లు లేనప్పుడు తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రశ్నే తలెత్తదని ఆయన అన్నారు. హెగ్గవాడి వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర రిజర్వాయర్లలో నీళ్లు లేవని బీ.జే.పీ. ఆరోపణలు నిరాధారమన్నారు.

కేంద్రం నిర్దేశించినా… తమిళనాడు నీరు కావాలని కోరినా మేం నీళ్లు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం సోమవారం పౌరసత్వ సవరణ చట్టం సి.ఎ.ఎ. అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందని సిద్ధరామయ్య అన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.