భారత జనత పార్టీతో పొత్తుల అంశంపై చర్చించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నేడు గాని రేపు గాని రెండో జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఉద్ధృతంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్… కారణమిదే…!!!

