ఇటీవల రాడిసన్ హోటల్కు డ్రగ్స్ కేసులో అరిస్ట్ అయిన ప్రముఖ దర్శకు క్రిష్కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులుల్యాబ్ కి పంపించి టెస్ట్ లు చేయించగా యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని తన స్నేహితుడు రఘుచరణ్ ను కలిసేందుకు మాత్రమే రాడిసన్ హోటల్కు వెళ్లి అరగంట మాత్రమే ఉన్నానని క్రిష్ చెబుతున్నారు.
దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్…
