Trending News

భారత రాజ్యాంగమే దేశానికి దిశా నిర్దేశం…

WhatsApp Image 2024-02-27 at 10.24.23 AM

భారత రాజ్యాంగమే నేడు భారత దేశానికి దిశ నిర్దేశం చేసే అమూల్యమైన వ్యవస్థ అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగమే దళితుల అజెండా బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు పై నిరంతర పోరాటం చేసి అన్యాయానికి గురైన బాధితులకు బాసటగా నిలవడం జరుగుతుందని ధైర్యం చెప్పారు. దళిత మైనార్టీల పై జరుగుతున్న దాడుల నియంత్రణకు తమ సంస్థ పోరాడుతుందని దళితులు సమాజంలో ఎవరికీ తీసుపోకుండా జీవించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సిద్ధాంతుల కొండబాబు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్